PM Modi | దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
Aravind Kejriwal: ఆఫ్రికాలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్
PM Modi: ఆఫ్రికా దక్షిణ దేశాల్లో బయటపడి ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కొత్త రకం కరోనా ఒమిక్రాన్ విస్తృతిపైన, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపైన ప్రధాని నరేంద్రమోదీవ్యాక్సినేషన్ ప్రక�
న్యూఢిల్లీ: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు ఇవాళ ప్రధాని మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. B.1.1.529 వేరి�
Valdimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల 6న భారత్కు రానున్నారు. అధికారిక పర్యటన నిమిత్తం 6న న్యూఢిల్లీకి చేరుకోనున్న పుతిన్..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైఖ�
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి విమర్శ తృణమూల్ అధినేత్రి మమతపై ప్రశంసలు న్యూఢిల్లీ, నవంబర్ 25: ఆర్థిక రంగం, సరిహద్దు భద్రతతో పాటు ప్రతి విషయంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్�
ఢిల్లీ సరిహద్దులకు తరలుతున్న వేలాది రైతులు చండీగఢ్, నవంబర్ 25: మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సాగిస్తున్న చారిత్రక మహోద్యమానికి శుక్రవారంతో ఏడాది పూర్తవుతున్నది. కేం�
జేవార్: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని ఉత్తరప్రదేశ్లోని జేవార్లో నిర్మించనున్నారు. గురువారం ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. 1,330 ఎకరాల్లో నిర్మించనున్న ఈ విమానాశ్రయానికి నోయిడా ఇంటర్నేషన�
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేండ్లలో ఒక వివాదం ముగిసిందనుకుంటే.. మరో వివాదాస్పద నిర్ణయం కొత్తగా ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. యావత్ రైతాంగం నిరసించిన వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామన�