న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన రక్షణశాఖ ఆఫీసులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం చేపడుతున్న స�
పాట్నా: బీహార్లోని ఖగారియా జిల్లాకు చెందిన రంజిత్ దాస్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోకి 5.5 లక్షలు క్రెడిట్ అయ్యాయి. అయితే బ్యాంక్ తప్పిదం వల్ల ఆ అమౌంట్ అతని ఖాతాలో పడింది. కానీ ఆ డబ్బును వాపస్ ఇచ్
అలీఘడ్: ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగ
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం నిర్వహించనున్న క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన జరిగే ఆ భేటీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్య ఇస్తున్నారు. ప్�
PMO tweet: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణవార్త తనను చాలా
గుత్తా సుఖేందర్ రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం పక్కకు పెట్టిందని విమర�
ఆమోదించిన బ్రిక్స్ దేశాధినేతలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అఫ్గానిస్థాన్లో నెలకొన్న సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని, మానవ హక్కులను పరిరక్షించాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ‘న్�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో గడప గడప తిరిగారు నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్. అదే పద్ధతిలో నేడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో నిధుల కేటాయింపు గురించి ఫ
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి | ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం ఆనవాయితీ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. గతంలోనూ చాలా మంది ముఖ్యమంత్రులు ప్రధానులను కలిశారని చెప్పారు.
న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ఇవాళ ప్రధాని మోదీ కలిశారు. పారా విశ్వక్రీడల్లో ఈ సారి భారత్ అత్యధిక 19 మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. దాంట్లో ఐదు స్వర్ణాలు, ఎని�
Prime Minister: ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో విద్య నిష్పాక్షికంగా, సంఘటితమైనదిగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. విద్య అనేది కేవలం సంఘటితమైనదిగా ఉంటే సరిపోదని,
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్లో కొత్త మైలురాయిని అందుకున్నాం. ఇండియాలో ఇప్పటి వరకు 70 కోట్ల మంది కరోనా టీకాలు ఇచ్చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. అయితే గ�
Para shuttlers: పారా షట్లర్లు ( Para shuttlers ) ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్లకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఇవాళ సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో