2020, సెప్టెంబర్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అత్యవసరంగా ఆమోదించబడిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ చట్టాలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, రైతుల జీవితాల�
Lalu Prasad Yadav: కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇవాళ ఆ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇదిగో.. ఇప్పుడు సంతోషం కలిగింది. ధర్నా ముగింపులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుగారి ఉపన్యాసం టీవీ లో వింటూ పక్కనే ఉన్న బల్లను గుద్దిపడేశాను. రాష్ట్ర బీజేపీ నాయకుల చిల్లర వాగుడు పట్ల నాకున్న లోలోపలి ఆవేదన, ఆ�
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ ఆదివారం అఖిల పక్ష సమావేశం జరగనున్నది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. అన్ని పార్టీలకు చెందిన ప్రతిని�
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామన్న సీఎం కేసీఆర్ చట్టాల రద్దు దేశ రైతులు సాధించిన అద్భుత విజయం అమరుల కుటుంబాలకు కేంద్రం 25 లక్షలు ఇవ్వాలి ఆందోళనల్లో పాల్గొన్నవారిపై కేసులన్నీ ఎత్తివేయాలి సాగుకోసం ఆత్మన�
ధాన్యం కొనుగోలుపై ప్రధాని, మంత్రులను కలుస్తా ఏ పంట వేయాలో ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చెప్తాం వానకాలం వరిధాన్యం చివరిగింజ వరకు కొంటాం ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎమ్మెస్పీ చట్టం చేయాలి మీడియా సమావేశంలో ముఖ�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, అధికారుల బృందం సైతం వెళ్లనున్నది. పర్యటనలో