తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి, ప్రధాని | రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఘనమైన చర�
ఉచితంగా టీకాలు| తమ రాష్ట్రానికి కరోనా టీకాలు ఉచితంగా పంపించాలని కోరుతూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు రూ.1100 కోట�
కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంక్షేమానికి కేంద్రం చర్యలు విద్యాభ్యాసం పూర్తిగా ఉచితమే 18 ఏండ్లు రాగానే రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ 18-23 ఏండ్ల వరకు ప్రతి నెలా ైస్టెపెండ్ 23 ఏండ్లు వచ్చా�
మీ ఇగోను సంతృప్తి పర్చటానికి కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటా మా సీఎస్ బదిలీ ఉత్తర్వులను నిలిపివేయండి ప్రధాని మోదీని ఉద్దేశించి మమత వ్యాఖ్యలు కోల్కతా, మే 29: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది.