Maha Dharna | కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఎంత ధాన్యం కొంటరో చెప్పండి గత యాసంగి వి 5,00,000 టన్నులు తీసుకోండి ఈ వానకాలం ధాన్యంలో 90% కొనండి వచ్చే యాసంగికి ఎంత సేకరిస్తరో చెప్పండి ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ లేఖ హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగ�
సిమ్లా: ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో ఒక వ్యవస్థ కాదని, అది భారత జీవన విధానంలోనే ఇమిడి ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ప్రజా ప్రతినిధులు భారతీయ విలువలకు కట్టుబడి పనిచేయాలన్నారు. 82వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 82వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్లో ప్రజాస్వామ్యం ఓ వ్యవస్థ కన్నా గొప్పదని, దేశ సమాఖ్య వ్యవస్
Union Minister Karad | వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఓ కేంద్ర మంత్రి తోటి ప్రయాణికుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు. సదరు కేంద్ర మంత్రిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. వివరాల్�
భోపాల్, నవంబర్ 15: దేశ సంస్కృతి, నిర్మాణంలో గిరిజనుల భాగస్వామ్యం ప్రశంసనీయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సోమవారం జరిగిన ‘జన్జాతీయ గౌరవ్ దివస్ (ట్రైబల్ ప్రైడ్ డే)’ కార్యక�