ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని మోదీ ప్రభుత్వం ఏడాది కాలం పాటు పొడిగించింది. రాజీవ్ గౌబా 2019లో కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 30 ఆగస్టు,2021తో ఆయన పదవీ �
న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా శుక్రవారం నాటికి భారత్ 50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చ�
న్యూఢిల్లీ: శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది కోవిడ్ టీకాలను ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని కల్యాన్ అన్న యోజన లబ్ధిదారులతో ఇవాళ ప్రధాని మోదీ వీడియో సమావేశం న�
పరిశ్రమకు ప్రధాని పిలుపు న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరే దిశగా కొవిడ్ నేపథ్యంలో ఏర్పడిన అవకాశాల్ని ఉపయోగించుకోవాలని, కొత్త ఎగుమతి కేంద్రాల్ని అన్వేషించాలని, ఎగుమతిచేస�
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారం అయిన రాజీవ్ ఖేల్రత్న పేరును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న( Major Dhyan Chand Khel Ratna ) అవార్డుగా మార్చారు.
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు తృటిలో పతకాన్ని మిస్ చేసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో బ్రిటన్ చేతిలో ఇండియా ఓడిన విషయం తెలిసిందే. మ
ఢిల్లీ : దేశ ఆహార భద్రతను కాపాడాలంటే గత సంవత్సరం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆహార భద్రత ప
న్యూఢిల్లీ: టోక్యోలో మనోళ్లు హాకీ బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఓ కామెంట్ చేశారు. హాకీలో మనోళ్లు గోల్స్ చేస్తుంటే అందరూ సెలబ్ర�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్ధాల తర్వాత ఇండియన్ జట్టు .. ఒలింపిక్ పతకాన్ని కైవసం చేసుకున్నది. మన్ప్రీత్ సి�
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. బెంగాల్లో వచ్చిన వరదల విలయం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. బెంగాల్లో వివిధ డ్యామ్ల నుంచి భారీగా విడుదల అవుత