భద్రత లేకుండా.. గురుద్వారాను సందర్శించిన ప్రధాని | దేశ రాజధాని ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం సందర్శించారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సోమవారం కలిశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి సాయుధ దళాలు చేపడుతున్న సన్నాహాలు, సహాయ కార్యకలాపాలను వారిద్దరు స�
Japan PM Suga Yoshihide: ప్రధాని నరేంద్రమోదీకి ఈ మధ్యాహ్నం జపాన్ ప్రధాని సుగా యొషిహిడే ఫోన్ చేసి మాట్లాడారు. భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి గురించి ఈ సందర్భంగా ఇద్దరు నేతలు చర్చించారు.
హైదరాబాద్ : జాతీయతా స్ఫూర్తిని చూపించే సమయం ఇది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. ప్రియమైన మోదీజీ తమ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు అనేక రాష�
Mann Ki Baat: కరోనా మహమ్మారికి చరమగీతం పాడటం కోసం చేపట్టిన ఉచిత టీకా కార్యక్రమం భవిష్యత్తులో కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.
Mann Ki Baat: కరోనా మహమ్మారి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో మట్లాడిన ప్రధాని.. దేశంలో కరోనా విలయ తా�
ఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్లు, ఆక్సిజన్ దిగుమతిపై కస్టమ్స్ సుంకం, ఆరోగ్య సెస్ను మూడు నెలల కాలానికి తక్షణమే మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా మహమ్మారి, ఆక్సిజన్ అందుబాటుపై శన
Aravind Kejriwal: ఆక్సిజన్ కొరత లేకుండా చూడటం కోసం కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. లేదంలో మహా విషాదం తప్పదని హెచ్చరించారు.