న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడుకు లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ఆరు సూచ�
కోల్కతా : కొవిడ్-19పై పోరాటంలో వైద్య పరికరాలు, మందులపై పన్నులు మాఫీ చేయాల్సిందిగా కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివారం లేఖ రాశారు. అదేవిధంగా ఆరోగ్య మౌలిక సద�
న్యూఢిల్లీ: మన్ కీ బాత్ ప్రసంగం మాదిరిగా కాకుండా తాము చెప్పేది కూడా వినాలంటూ ప్రధాని మోదీని ట్విట్టర్లో విమర్శించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ �
కేంద్రం వైఫల్యంతోనే మరోసారి లాక్డౌన్ పరిస్థితులు : రాహుల్ గాంధీ | కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతోనే దేశంలో మరోసారి లాక్డౌన్ విధించే పరిస్థితులు తలెత్తాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
న్యూఢిల్లీ, మే 6: దేశంలో కరోనా వ్యాప్తి, వైద్య వ్యవస్థ పనితీరుపై ప్రధాని మోదీ కేంద్రమంత్రులు, రాష్ర్టాల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 17.7 కోట్ల మందికి టీకాలు వేసినట్టు అధికారులు
50% పేషంట్లు ఇతర రాష్ర్టాల వారే రాష్ట్రంపై ఇది ప్రభావం చూపుతున్నది టీకా, రెమ్డెసివిర్ సరఫరా పెంచండి రోజూ 2.50 లక్షల డోస్లు ఇవ్వండి ఫోన్లో ప్రధానిని కోరిన సీఎం కేసీఆర్ హైదరాబాద్ మే 6 (నమస్తే తెలంగాణ): రాష్
సీఎంగా ప్రమాణం చేసిన మమత.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన విరుచుకుపడింది. పశ్చిమ బెంగాల్లో మమత పార్టీ విజయం సాధిస్తే ప్రధాని మోదీ, అమిత్ షా వ్యక్తిగతంగా ఓడినట్లేనని శివస�
కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తుగ్లక్ స్థాయికి దిగజారింది. తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో ఉన్న ఆక్సిజన్ను తెలంగాణకు మళ్లించి, కర్ణాటకలోని బళ్లారి లేదా ఒడిశాలోని రూర్కెలా న