న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. ఆ విధానం అసంబద్ధంగా ఉందని, వివక్షపూరితంగా ఉన్నట్లు ఆమె ఆరోపించారు. ఈ నేప
న్యూఢిల్లీ: దేశంలో కేవలం కరోనా వల్లనే సంక్షోభం రాలేదు అని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సంక్షోభం వచ్చినట్లు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో స్�
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోగల జకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో 22 మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ఘటనపై ప్ర
లాక్డౌన్ ఆఖరి అస్త్రం కావాలి మైక్రో కంటైన్మెంట్పై దృష్టి పెట్టాలి వలస కార్మికులు వెళ్లిపోకుండా భరోసా ఇవ్వాలి రాష్ర్టాలకు ప్రధాని మోదీ సూచనలు ఆక్సిజన్ కొరత ఉందని ఒప్పుకోలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కర
ఢిల్లీ : దేశాన్ని లాక్డౌన్ నుంచి కాపాడాలని.. లాక్డౌన్ను రాష్ట్రాలు చివరి అస్త్రంగానే పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కూడా క�
ఢిల్లీ : రెండో దశలో కరోనా తుఫాన్ వలె విరుచుకుపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో సమావేశం పూర్తి అనంతరం దేశంలో కొవిడ్ పరిస్థితులపై జాతినుద్దేశించ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నాలుగో దశ తీవ్ర ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం సహాయం కో�