PM Modi | సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్’ కోసం పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.
డెహ్రాడూన్: ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 5వ తేదీన కేదార్నాథ్ వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. డెహ్రాడూన్లో �
న్యూఢిల్లీ : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే విధి ఆయనను మనకు దూరం చేసిందని, నటనా చాతుర్యం, అద్భుతమై�
నిర్ణయాల్లో వేగానికి కేంద్రం సంస్కరణ న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : విధానపరమైన నిర్ణయాల్లో వేగం పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక ఏ ఫైలూ నాలుగు కంటే ఎక్కువ చేతులు మారకూడదని, ఆలోపే దానిపై నిర్ణయం �
ASEAN-India Summit: ఈ నెల 28న 18వ ఏసియన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. వర్చువల్ విధానంలో జరుగనున్న ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీతోపాటు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం కావడంతో ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ఏడు వ్యాక్సిన్ తయారీ సంస్థల ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశం అయ్యా