ప్రధాని | పశ్చిమ బెంగాల్లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఆ రోజుల్లో అర్హులందరికీ టీకాలు వచ్చే 2-3 వారాలు చాలా కీలకం సీఎంల సమీక్షలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలను రాష్ర్టాల ముఖ్యమంత్రులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ప్�
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
మమతా బెనర్జీ | మోదీ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ప్రధాని మోదీ | ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.
పరీక్షా పే చర్చ | ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విద్యార్థులతో చర్చించనున్నారు. ఏటా విద్యార్థులతో నిర్వహించే పరీక్షా పే చర్చా కార్యక్రమం బుధవారం వర్చువల్ విధానంలో సాగనుంది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఉదృతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవాళ ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది. కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రక్�
న్యూఢిల్లీ : ఏప్రిల్ 6న బీజేపీ 41వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం వీడియో కాన్ఫరెన్స�