Abdul Kalam | మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. దేశాన్ని సమర్థవంతంగా
ఇంధన ధరల పెంపుపై బీజేపీ నేతల చిత్ర విచిత్ర సమర్ధనలు తాలిబన్ల వల్లేనని.. టీకాల కోసమంటూ.. అసందర్భ ప్రేలాపనలు ప్రధాని మోదీ నుంచి జూనియర్ మంత్రుల వరకూ ఇదే వరుస తమ పొరపాట్లను రాష్ర్టాలపై నెట్టడానికి విఫల యత్న
న్యూఢిల్లీ: పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ను ఇవాళ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే 25 ఏళ్ల కోసం ఫౌండేషన్ వేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఆ కార్యక్రమంలో మాట్లాడారు. ట్రిపుల్ తలాక్కు
90వ దశకం మొదట్లో మన దేశం విదేశీ చెల్లింపుల అసమతులనానికి గురైంది. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాలంటే, అంతవరకున్న ఆర్థిక నమూనాను సమూలంగా మార్చాలని ప్రభుత్వం తలచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్థికరంగాన
రిషికేశ్: త్వరలోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ రిషికేశ్లో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 35 ప్రెజర్ స్వింగ్ అబ్జార్పాన�
వంటగ్యాస్ సిలిండర్పై పెంపు హైదరాబాద్లో రూ.952కి చేరిన ఎల్పీజీ ధర ఏడాదిలో రూ.320కు పైగా పెరిగిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్పై ఇటీవల రూ.43 వడ్డింపు రూ.1,793కు చేరిన కమర్షియల్ ఎల్పీజీ ధర మోదీ ఏడేండ్ల పాలనలో గ్య
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం 7 పీఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 6: అర్హులైన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం ప్రధ�
లక్నో: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఇవాళ ప్రధాని మోదీ సుమారు 75 వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని 75 జిల్లాల్లో ఉన్న లబ్ధిదారులకు డిజిటల్ రూపంలో ఇంటి
Mahatma Gandhi | జాతిపిత మహాత్మా గాంధీ, దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు.. వారి