ఢిల్లీ,జూలై : ‘రుద్రాక్ష్’ ఇంటర్ నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్ వెన్షన్ సెంటర్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారణాసిలో ఆధునిక సాంకేతికతో నిర్మించారు. 1,200 మంది కూ
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పద్ధతిలో దాదాపు ఏడాది తర్వాత కేంద్ర మంత్రివర్గం భేటీ కానున్నది. ప్రధాని మోదీ ఈ భేటీకి అధ్యక్షత వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానున్న
హిమాచల్ప్రదేశ్| హిమాచల్ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో రెండు రోజుల వ్యవధిలో 9 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వరదల వల్ల రాష్ట్రంలో 142 రోడ�
ఒత్తిడి లేకుండా సత్తాచాటాలని సూచన భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో రాణించి నవ భారత నినాదాన్ని చాటాలని అథ్లెట్లకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిశాన�
ఢిల్లీ,జూలై:భారతదేశం తరపున ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననున్న క్రీడాకారుల తో జులై 13 న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.”నేను 130కోట్లమంది భారతీయు
ప్రధానికి ఏపీ సీఎం జగన్ రాసిన లేఖలోని గణాంకాలలో మాయాజాలం తప్పుదారి పట్టించేలా పోతిరెడ్డిపాడు నీటి ప్రవాహ సామర్థ్యం లెక్కలు 881 అడుగుల వద్ద సుమారు 67 వేల క్యూసెక్కుల ప్రవాహం కావాలనే ఎన్ని గేట్లు అనేది చెప�
ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెగా మంత్రివర్గంలో రైల్వే, ఐటీశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ నూతన రైల్వే మంత్రిగా అదేవిధంగా సమాచార, సాంకేతిక �
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు డాక్టర్లు చేరారు. బుధవారం జరిగిన మెగా మంత్రివర్గ విస్తరణలో 36 మందికి కొత్తగా మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్లో కొత్తగా చేరిన వారిలో నలుగ�
అమరావతి : కృష్ణానది జలాల నీటి వినియోగం వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తుందని ఆరోపించారు. ఈ విషయమై జల�
న్యూఢిల్లీ : కాసేపట్లో మోదీ కొత్త క్యాబినెట్ కొలువు తీరనున్నది. ఆ టీమ్ కోసం ప్రధాని తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అనుభవం, విద్య, వయసు, సామాజిక హోదా ఆధారంగా ప్రధాని కొత్త టీమ్ను ఎంపిక చ�
న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్ను ఇవాళ ప్రధాని మోదీ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొత్తం 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంట్లో కొత్త, పాత మంత్రులు ఉండనున్నా�