ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ మనదే 75వ మన్ కీ బాత్లోప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయరంగాన్ని ఆధునీకరించేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బా�
న్యూఢిల్లీ : రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో బెంగాల్
ఢాకా : బంగ్లాదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన శనివారం కొనసాగనుంది. నైరుతి షాట్ఖిరా, గోపాల్గంజ్లోని జశోరేశ్వరి, ఓర్కాండి దేవాలయాల్లో పూజలు చేయనున్నారు. భారత్తో పాటు పక్కనే ఉన్న దేశాల్లోని 51 శక్తిపీ�
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనను ఆ దేశంలోని కొందరు వ్యతిరేకించారు. శుక్రవారం పలు చోట్ల జరిగిన నిరసనలు హింసకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో నలుగురు మరణించగా పలువు�
కోల్కతా: రసవత్తర పోరుకు బెంగాల్ సిద్దమైంది. హై వోల్టేజ్ ప్రచారం తర్వాత.. రేపే పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థా�
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు బంగ్లాదేశ్లో పర్యటించనున్నారు. కొవిడ్ వ్యాప్తి అనంతరం విదేశీ పర్యటన చేయడం తొలిసారి. ఉదయం 7.45 గంటలకు బంగ్లాకు బయలుదేరి 10గంటలకు ఢాకా చేరు�
న్యూఢిల్లీ, మార్చి 25: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. ఆ భయంతోనే ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టె�
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని జబర్వాన్ పర్వతప్రాంతంలో తులిప్ గార్డెన్ సందర్శకుల కోసం రేపు(గురువారం) తెరుచుకోనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అవకాశం దొరికనప
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. బుధవారం కాంటైలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. సభకు హాజరైన ఓట�
ఆ మరుసటిరోజునుంచి దేశవ్యాప్తంగా..ఏడాదిగా మహమ్మారిపై సుదీర్ఘ పోరువైరస్తో దేశంలో 1,59,790 మంది మృతితగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్19మాస్క్, టీకానే పరిష్కారమన్న నిపుణులుజనతా కర్ఫ్యూ విధించి న�
న్యూఢిల్లీ : అస్సాం శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం ప్రధాని మోదీ గోలఘాట్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మరోసారి రాష్ట్రంలో బీజేపీకి అవకా�
జోర్హాట్ : అస్సాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉపాధి కల్పన, అస్సాం ఒప్పందం, తేయాకు కార్మికుల కూలీ పెంపు హామ
కమలం అతి పెద్ద దోపిడీ పార్టీ: మమత ఖరగ్పూర్: బయటివాళ్లను బెంగాల్లోకి రానివ్వద్దంటూ ఆ రాష్ట్ర సీఎం మమత చేస్తున్న ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొడుతూ.. బీజేపీ డీఎన్ఏలో బెంగాల్ ఉందని వ్యాఖ్యానించారు.