ఎమ్మెల్యే జీవన్ రెడ్డి | ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం ఆనవాయితీ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. గతంలోనూ చాలా మంది ముఖ్యమంత్రులు ప్రధానులను కలిశారని చెప్పారు.
న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ఇవాళ ప్రధాని మోదీ కలిశారు. పారా విశ్వక్రీడల్లో ఈ సారి భారత్ అత్యధిక 19 మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. దాంట్లో ఐదు స్వర్ణాలు, ఎని�
Prime Minister: ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో విద్య నిష్పాక్షికంగా, సంఘటితమైనదిగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. విద్య అనేది కేవలం సంఘటితమైనదిగా ఉంటే సరిపోదని,
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్లో కొత్త మైలురాయిని అందుకున్నాం. ఇండియాలో ఇప్పటి వరకు 70 కోట్ల మంది కరోనా టీకాలు ఇచ్చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. అయితే గ�
Para shuttlers: పారా షట్లర్లు ( Para shuttlers ) ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్లకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఇవాళ సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో
న్యూఢిల్లీ: ఈ నెల చివర్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది దేశాధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మోదీకి ఇది తొలి పర్యటన కానున్నది. ఓ పత్రికలో వ�
Yadadri Temple | ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి రావాలని ఆయనను ఆహ్వానించారు. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి
CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో 10 అంశాలను కేసీఆర్ మోదీ ద
CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, స్థూల దేశీయ ఉత్పత్తి (GDP)కి కొత్త భాష్యం చెప్పారు. GDP అంటే..’గ్యాస్-డీజిల్-పెట్రోల్’ అని వ్యాఖ్యానించారు. GDP పెరుగుతోందని కేంద్రం అంటున్నదని, అయితే ‘గ్యాస్-డీజిల్-ప�
భవీనాబెన్ | టోక్యో పారాలింపిక్స్లో పతకం సాధించిన భవీనాబెన్ పటెల్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అభినందించారు. ఆమె అసాధారణ సంకల్పం దేశానికి కీర్తిని తెచ్చాయని
‘ముస్సోలినీ కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాలు పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వినాశనం నుంచి కోలుకోవడానికి మన దేశానికి అంతకంటే ఎక్కువ కాలమే పడుతుంది’ అం�