న్యూఢిల్లీ: పెరిగిపోతున్న తీవ్రవాదం ప్రపంచ శాంతి అతిపెద్ద విఘాతంగా మారుతున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో వర్చువల్ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను �
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఇవాళ 71 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆయనకు బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా గ్రీట్ చేశారు. హ్యాపీ బర్త్డే, మోదీజీ అంటూ రాహుల్ త�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: కొంత మంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతిష్ఠాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తప్పుబట్టారని ప్రధాని మోదీ చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రక్షణ శ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని హోల్సేల్గా కార్పొరేట్ సంస్థలకు బేరం పెట్టారని సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ) జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన రక్షణశాఖ ఆఫీసులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం చేపడుతున్న స�
పాట్నా: బీహార్లోని ఖగారియా జిల్లాకు చెందిన రంజిత్ దాస్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోకి 5.5 లక్షలు క్రెడిట్ అయ్యాయి. అయితే బ్యాంక్ తప్పిదం వల్ల ఆ అమౌంట్ అతని ఖాతాలో పడింది. కానీ ఆ డబ్బును వాపస్ ఇచ్
అలీఘడ్: ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగ
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం నిర్వహించనున్న క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన జరిగే ఆ భేటీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్య ఇస్తున్నారు. ప్�
PMO tweet: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణవార్త తనను చాలా
గుత్తా సుఖేందర్ రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం పక్కకు పెట్టిందని విమర�
ఆమోదించిన బ్రిక్స్ దేశాధినేతలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అఫ్గానిస్థాన్లో నెలకొన్న సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని, మానవ హక్కులను పరిరక్షించాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ‘న్�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో గడప గడప తిరిగారు నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్. అదే పద్ధతిలో నేడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో నిధుల కేటాయింపు గురించి ఫ