న్యూఢిల్లీ: నగరాల్లో చెత్త లేకుండా చేయడం, నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, అమృత్ 2.0లను ప్రారంభిస్తున్నట్టు ప్రధాని మోదీ చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఈ మిషన్లను ప్రారంభించ
‘రాబోయే ఎన్నికల గూర్చి ఆత్రపడే రాజకీయ నాయకులను కాదు, రాబోయే తరాల గూర్చి ఆలోచించే రాజనీతిజ్ఞులను ఎన్నుకోండి..’ అన్నారు బెర్నార్డ్ షా. అందుకే దయచేసి మేధావులు ప్రజల్ని ఆ దిశగా చైతన్యవంతం చేసే గురుతర బాధ్య�
న్యూఢిల్లీ: ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల లేదా ఒక పీజీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లో ఇవాళ నాలుగు వైద్య కళాశాలకు మోదీ శంకుస్థాపన చేశారు. బన్స్వ�
కోల్కతా: బీజేపీని వీడి టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో, తొలిసారి ప్రధాని మోదీ లక్ష్యంగా మాటల దాడి చేశారు. ఢిల్లీ నుంచి హౌరాకు వచ్చిన ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. బెంగాలీలపై మోదీకి
న్యూఢిల్లీ: ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ ఇవాళ 92వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు విషెస్ తెలిపారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్కు ఫోన్ చేసి మోదీ బర్త్డే శుభాక�
హైదరాబాద్: కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ఒంటరిగా పరిశీలించడం తప్పు అని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అధికారాల విభజన సిద్ధాంతాన్ని మోదీ ఉల్లంఘించారని �