Mann Ki Baat: కార్గిల్ విజయగాథను దేశంలోని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగి�
న్యూఢిల్లీ, జూలై 22: ఢిల్లీ పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈనెల 28న ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్తో కూడా సమావేశం కానున్నారు. ఈ మేరకు గురువారం మమత వెల్లడించారు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ ముస్లిం సోదరులు ఈద్ అల్ అదా పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు ప�
7 లక్షల ఖాళీలైనా భర్తీ చేయండి కొలువుల భర్తీలో మేం దేశంలోనే ఫస్ట్ జలాలపై కేంద్రానిది ఏకపక్ష నిర్ణయం కాంగ్రెస్, బీజేపీ స్పందించవెందుకు? ముందుగా ఏడు లక్షల ఖాళీలైనా భర్తీ చేయండి దేశంలోనే ఎక్కువ ఉద్యోగాలిచ
న్యూఢిల్లీ : ఆదివాసీలు, రైతు బిడ్డలు, మహిళలు, దళితులు .. కేంద్ర మంత్రులయ్యారని, అయితే వారి పరిచయాన్ని అడ్డుకోవడం శోచనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడారు. రైడు బిడ్డ�
కాశీలో రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన ప్రధాని వారణాసి, జూలై 15: వారణాసిలో అణువణువునా కళలు, సంగీతం మిళితమై ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కళల గురించి అధ్యయనం చేయాలనుకునేవారికి ఇదొక ప్ర�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని కాశి (వారణాసి) అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ పలు ప్రశ్నలు సంధించింది. గురువారం వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ, అంతర్జాతీయ సహకార మరియ�
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కాశీలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించారు. జపాన్ దేశ సహకారంతో ఆ కేంద్రాన్ని నిర్మించారు. కాశీ అంటే శివుడు అని, రుద్రాక్ష్ లేకుండా ఆ నగరం అభివృద్ధ
ప్రధాని మోదీ| ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిం
ఈ నెల 18న అఖిలపక్షం సమావేశం | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఈ నెల 18న అఖిలపక్షం సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం తెలిపాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహార�