న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే వంద కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో భేటీ కానున్నారు. ఏడు వ్యాక�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 21వ తేదీన దేశంలో కోవిడ్ టీకా పంపిణీ విషయంలో వంద కోట్ల మార్క్ను అందుకున్నట్లు మోదీ తెలిపారు. ఈ ఘనత దేశంలోని ప్రతి ఒక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయన దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. పీఎంవో తన ట్విట్టర్లో ఈ విషయాన్ని చెప్పింది.
Cabinet approves PM Gati Shakti National Master Plan | దేశ మౌలిక రంగ అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా రూ.100లక్షల కోట్ల ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన
PM Modi | దేశంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేస�
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎలన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ నెంబర్ వన్. అయితే ఆ కంపెనీ ఇండియాలో తన వాహనాలను అమ్మాలనుకుంటున్నది. మన దేశంలో ఇంపోర్టెడ్ కార్లు అమ్మాలంటే.. దిగుమత
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో ఇండియా అసాధారణ మైలురాయిని అందుకున్నది. ఇవాళ్టి వరకు దేశవ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇండియ�
ఈటల ( etela rajender )కు వ్యక్తిగా ఓటు వేయడం వల్ల అదనంగా హుజూరాబాద్ ( Huzurabad )కు లేదా బీజేపీ ( BJP ) జాతీయ పార్టీ కనుక తెలంగాణ ( Telangana )కు జరిగే ప్రయోజనం ఏమిటీ? ఈటల, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వేర్వేరుగా చూడాలా? రాజేంద�
ఖుషీనగర్: ఎయిర్ ఇండియాకు సంబంధించిన కీలక అడుగును వేశామని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ యూపీలోని ఖుషీనగర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. దివాళా దశలో ఉన్�
ఖుషీనగర్: ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్లో ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ద యాత్రికుల కోసం ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడనున్నది. ద�
Kushinagar international airport | యూపీ కుషీనగర్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 20న జాతికి అంకితం చేస్తారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం