Pm Modi | కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు.. నేడు ప్రధాని సమీక్ష! | కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం దేశంలో కొవిడ్
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి నిధులు తీసుకువచ్చి మాట్లాడితే బాగుంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏ రంగంలో వృద్ధి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల గురించ�
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్లు ఇవాళ ప్రధాని మోదీని ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో కుల గణన ( Caste Census ) చేపట్టాలని వాళ్లు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సౌత�
కాషాయ పార్టీ మరో తప్పుడు ప్రచారం కేంద్రం వల్లే కేసీఆర్ కిట్ అంటూ కోతలు 6 వేలు కేంద్ర వాటా అంటూ అబద్ధాలు ఈటల ఫొటోతో వైరల్ చేస్తున్న బీజేపీ హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అబద్ధాలు, అభూతకల్పనల ప్రచార
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తోపాటు మరి కొందరు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. కులం ప్రతిపాదికన జనాభా గణన నిర్వాహించాలని కోరుతూ
ఎమ్మెల్యే బాల్క సుమన్| కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీలోనే అనేక మంది వారసులు ఉన్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీజేపీ అంటేనే అమ్మకం పార్టీ అని దుయ్యబట్టారు.
PM Modi: దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, తమ సర్కారు అదేపని చేస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకం బలోపేతం కావడంవల్ల
మా జన్ధన్ ఖాతాలోవేస్తామన్న పైసలు ఏవి? ప్రధానికి చెప్పి తొందరగా రూ.15 లక్షలు ఇప్పించండి బండికి పెద్ద ఎత్తున దరఖాస్తు చేస్తున్న ప్రజలు హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పె�
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ భారత పారాలింపిక్ బృందంతో భేటీ అయ్యారు. జపాన్ రాజధాని టోక్యోలో ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5 వరకు జరుగనున్న పారాలింపిక్స్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 54 మంది సభ్యుల బృ�
ఒలింపిక్ పతక వీరులతో ప్రధాని మోదీ ముచ్చట్లు న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన ఒలింపిక్ పతక వీరులకు ప్రధాని మోదీ సోమవారం ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఢిల్లీలోని తన నివాసానికి వారిని ప్రత్యేకంగా ఆ�
PM Modi : రేపు పారా ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని భేటీ | పారా ఒలింపిక్స్-2020 కోసం భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం మంగళవారం జపాన్ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిం�
మాజీ ప్రధాని వాజ్పేయి| మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి మూడో వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన భారత ఆటగాళ్లను ప్రధాని మోదీ కీర్తించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్