‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది.
న్యూఢిల్లీ, మే 26: ప్రాణాలను కాపాడటానికి, కరోనా మహమ్మారిని ఓడించటానికి టీకాలు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. కరోనా సంక్షోభం చాలామంది జీవితాల్లో విషాదాన్ని నింపిందని, బాధలను తెచ్చిందని, ఆర్థికంగా పెను
వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి : ప్రధాని | కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఆయన బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏటా నిర్వహిస్తున్న ప్రపంచ ‘వెసాక్’ వేడుకల�
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ పదవికి ఎంపిక విషయంలో సీజేఐ ఎన్వీ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు రేసు నుంచి తప్పుకున్నాయి.
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో
బ్లాక్ ఫంగస్ను ఆయుష్మాన్ భారత్లో చేర్చాలి : సోనియా | బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రి మోదీ కంటతడి మనం సుదీర్ఘ పోరాటం చేయాలి పిల్లల రక్షణకు చర్యలు తీసుకోండి రోగుల వద్దకే వెళ్లి చికిత్స ఇవ్వండి నిస్సహాయ స్వరంతో నిర్వేదం వారణాసి, మే 21: కరోనా మహమ్మారి ఎంతో మంది ఆప్తులను దూరం చేసి�