Mothkupally Narsimhulu | దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ (BJP) నేతలకు లేదని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Mothkupally Narsimhulu) అన్నారు. దళితబంధు (Dalitha bandhu) అమలైతే దళితులంతా కేసీఆర్
మోదీ సర్కార్పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ధ్వజం చైనా చొచ్చుకురాకపోతే 18సార్లు చర్చలెందుకని ప్రశ్న? న్యూఢివల్లీ, నవంబర్ 8: భారత సరిహద్దు ప్రాంతాల్లో చైనా దురాగతాలు పెచ్చుమీరుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎ�
న్యూఢిల్లీ: భారత మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్కే అద్వానీ 94వ పుట్టిన రోజు ఇవాళ. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్
Caste Census | తక్షణమే కుల గణన చేపట్టాలని అఖిల భారత ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్ఏ) విద్యార్థులు డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద
న్యూఢిల్లీ, నవంబర్ 5: ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ను పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడి�
గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన గ్లాస్గో: సౌరశక్తి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ, కరెంట్ కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయడమే లక్ష్యంగా ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ ప్రాజెక్టును భ�