కేంద్ర మంత్రివర్గ విస్తరణ | కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 8వ తేదీన కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఆ రోజు
కేబినెట్ విస్తరణపై మోదీ సంతకం?.. ఢిల్లీకి జ్యోతిరాధిత్య సింధియా! | కేంద్ర కేబినెట్ విస్తరణపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలున్నాయి. మంగళవారం ఢిల్లీలో జరిగిన కీలక పరిణామాలు వీటికి బలాన్నిస్తున్నాయి. పలువు�
నేడు కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్తో ప్రధాని భేటీ | కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, �
న్యూఢిల్లీ: కోవిడ్పై పోరాటంలో టెక్నాలజీ కూడా సహకరించిందని, అదృష్టవశాత్తు సాఫ్ట్వేర్లో ఎటువంటి అవరోధాలు లేవని, అందుకే కోవిడ్ ట్రేసింగ్, ట్రాకింగ్ యాప్ను ఓపెన్ సోర్సుగా మార్చినట్లు ప్ర�
కొవిన్ యాప్| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన కొవిన్ యాప్పై నేడు అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఈ సందర్భంగా కొవిన్ యాప్కు సంబంధించిన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకోనున్నారు. సోమవారం మధ్య�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు ఆంగ్లభాషపై విపరీతమైన పట్టు ఉన్న విషయం తెలిసిందే. ఆయన అనర్గళంగా ఆంగ్లపదాలను వాడగలరు. అంతేకాదు.. కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలను దేశ ప్రజలకు పరి�
ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరాయ్యాయి. జులై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. పార్లమెంట్ వర్షాక
సింధియా, సోనోవాల్కు చోటు? న్యూఢిల్లీ, జూలై 1: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధాని మోదీ ఒకటి రెండు రోజుల్లో విస్తరణ చేపట్టవచ్చని తెలుస్తున్నది. వచ్చే ఏడాది జరుగునున్న
కోల్కతా : కొన్నాళ్లుగా తాను పాటిస్తున్న సంప్రదాయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాదీ కొనసాగించారు. ప్రధాని మోదీకి మామిడి పండ్లు పంపారు. 2011 నుంచి ఆమె ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. �
న్యూఢిల్లీ, జూలై 1: పండుగల పేరుతో జంతుబలి జరుగకుండా చూడటానికి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్’ (పెటా) కోరింది. ఈ మేరకు గురువారం ఓ లేఖ రాసింది. చట్టం�
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఆరేళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంతో టెక్నాలజీ అనుకరణలో దేశంలో చా�
ప్రధాని మోదీ| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతమని పేర్�