మోదీ సర్కారు శ్వేతపత్రం ఇవ్వాలి రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల కమ్మర్పల్లి, జనవరి 21: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశాన్ని ఏలుతున్న బీజేపీ సర్కా రు.. ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో
Parisha Pe Charcha | ప్రధాని మోదీ ప్రతిఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనాలనుకునేవారికి కేంద్ర విద్యా శాఖ మరో అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 27 వరకు పొడిగించింది
Ashok Gehlot | ఆజాదీకా అమృత్ మహోత్సవ్కి సంబంధించిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ కూడా పాల్గొన్నారు.
‘మోదీ సర్కార్ విధానాలను ప్రశ్నించినంత మాత్రాన విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై ఏకంగా దేశద్రోహం కేసులను నమోదు చేస్తున్నారు. కానీ, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నవారి మీద మాత్రం కేసులు పెట్టటానికి �
న్యూఢిల్లీ: జీ తమిళ ఛానల్లో ప్రసారం అయిన ఓ రియాల్టీ షోపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నోటీసులు జారీ చేసింది. చిన్నపిల్లలతో రూపొందించిన జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4 రియాల్టీ షోను జీ తమిళ ఛానల్ �
‘కాకులను కొట్టి గద్దలకు వేయడం’ అంటే ఏమిటో ఘనత వహించిన మోదీ ప్రభుత్వానికి బాగా తెలుసు! గతేడాది కరోనా మూలంగా, లాక్డౌన్లతో పేదలు అల్లాడిపోతుంటే బిలియనీర్లు మాత్రం 102 నుంచి 142కు పెరిగిపోయారని ఆక్స్ఫామ్ న�
intelligence agencies alert for republic day are terrorists conspiring by targeting pm modi | గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో
దావోస్ సదస్సులో మోదీ న్యూఢిల్లీ, జనవరి 17: రాబోయే పాతికేండ్లలో భారత్ అభివృద్ధి కాలుష్యరహితంగా, హరితంగా మాత్రమే కాకుండా సుస్థిరమైన, విశ్వసనీయమైన రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్లో పె�
Congress | మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తలచుకుంటే ప్రధాని మోదీని కొట్టగలనని, దుర్భాషలు కూడా ఆడగలనని