PM Modi: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ భారత పారాలింపిక్ బృందంతో భేటీ అయ్యారు. జపాన్ రాజధాని టోక్యోలో ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5 వరకు జరుగనున్న పారాలింపిక్స్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 54 మంది సభ్యుల బృ�
ఒలింపిక్ పతక వీరులతో ప్రధాని మోదీ ముచ్చట్లు న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన ఒలింపిక్ పతక వీరులకు ప్రధాని మోదీ సోమవారం ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఢిల్లీలోని తన నివాసానికి వారిని ప్రత్యేకంగా ఆ�
PM Modi : రేపు పారా ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని భేటీ | పారా ఒలింపిక్స్-2020 కోసం భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం మంగళవారం జపాన్ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిం�
మాజీ ప్రధాని వాజ్పేయి| మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి మూడో వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన భారత ఆటగాళ్లను ప్రధాని మోదీ కీర్తించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్
Modi and NCC Cadet : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగం అనంతరం చిన్నారులు, పాఠశాల విద్యార్థుల మధ్యకు వెళ్తుంటారు. ఈసారి కూడా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీ�
ప్రధాని ప్రసంగంలో కీలక అంశాలు | 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎనిమిదోసారి ఎర్రకోటలో జెండాను ఎగుర వేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులకు వందనం చేసి.. తన ప్రసంగాన్ని ప్రా�
75th Independence Day : చౌకధరల ద్వారా పోషకాహారం : మోదీ | సంపూర్ణ వికాసానికి పోషకాహారం అడ్డంకిగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఒక్కరూ కూడా పోషకాహార లోపంతో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. చౌకధరల దుకాణాల ద్వారా పోషకా�
రూ.100లక్షల కోట్లతో పీఎం గతిశక్తి ప్రణాళిక : పీఎం మోదీ | రాబోయే రోజుల్లో పీఎం గతిశక్తి ప్రణాళికను ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రూ.100లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్
ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని | 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు