ప్రధాని మోదీ చౌకబారు నాటకాలు తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ గిమ్మిక్కులు ఆడటం అందులో భాగమే నిజానికి సభకు జనం రానే రాలేదు అది తెలిసే ర్యాలీ రద్దు చేసుకొన్నారు ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు నిప్పులు చెరిగ�
భద్రతా వైఫల్యంపై నేడు సుప్రీంలో విచారణ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయనకు వివరించారు. దీనిపై కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మ
రుణాల మంజూరులో వివక్ష జాతీయ సగటు కన్నా తక్కువ కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకొనేవారికి అందించే ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఏవ�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా బుధవారం చోటు చేసుకున్న భద్రతాపరమైన లోపాలపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ
ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు వేచి చూసిన ప్రధాని తర్వాత, ఫిరోజ్పూర్ సభకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, కాన్వాయ్ను వెనుతిప్పుకొని భటిండా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తర్వాత అక్కడి అధికారులతో ఆయ�
రైతులు అడ్డగించారా? కావాలనే ఆగిపోయారా? పంజాబ్లో ‘రైతుల’ నిరసన!.. 20 నిమిషాలు ఫ్లైఓవర్పైనే మోదీ ‘ప్రధాని మార్గానికి’ అసాధారణ భద్రత.. అయినా నిరసనకారులా? జనం లేని ఫిరోజ్పూర్ సభ.. కుర్చీలన్నీ ఖాళీగానే ముందే �
బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ జేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా.. కేరాఫ్ ఎర్రగడ్డ మీ కేంద్ర నేతలే తెలంగాణను పొగుడుతున్నారు మరి మెంటల్ నీకా.. నీ కేంద్ర నాయకులకా? దేశాన్ని అధోగతిపాలు చేసిన బీజేపీ సర్కారు ఏడేం
‘దేశానికి స్వాతంత్య్రం 1947లో రాలేదనీ, అసలైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని’ అంటే… మన సమాజంలోని మెజారిటీ వర్గం మౌనంగా ఉండి చోద్యం చూస్తున్నది. ఇంతటి మహాభాగ్యం ప్రపంచంలో ఏ దేశానికి కూడా దక్కి ఉండదు. ట్రంప్ జాత
భద్రతా లోపాన్ని ఓ నెపంగా చూపారు ఫిరోజ్పూర్ సభలో జనం లేనే లేరు రోడ్డు మార్గంలో ప్రయాణం మోదీ పర్యటన షెడ్యూల్లో లేనేలేదు ఎన్నికల రాష్ర్టాల్లో అభివృద్ధి పేరిట పర్యటనలు ప్రధానికి అలవాటే కాంగ్రెస్ నేత స�