ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణతో ఎందుకు గొడవపెట్టుకొంటున్నారని, అసలు మనసులో ఆయన ఏమున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. శనివారం యాదాద్రి భువనగిరిలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మాట్లాడిన సీఎం.. ‘తెలంగ�
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలహీన పర్చాలని, తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ కుట్రలను చిత్తు చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భువనగిరి బహిర�
cm kcr | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫైర్ అయ్యారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం రాయగిర�
cm kcr | సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. వలసలు పోయారు. బతుకపోయారు. ఆగమగమైనం. కాబట్టి వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాలని రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇంకా ఎన్నో సదుపాయాలు చేసుకుంటున్నాం. దేశ
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీరును తప్పుపడుతూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు నిరంకుశ ధోరణికి తార్కాణమని రాష్ట్ర �
గోవా విమోచనంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ప్రధాని నెహ్రూ కారణంగానే గోవా 15 సంవత్సరాల తర్వాత భారత్లో అంతర్భాగమైందని అన్�
జనగామ : ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ సంస్కరణల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకోం అని కేసీఆర్ తేల్చిచెప్పారు. మా ప్రాణం పోయినా సరే బావుల వద�
దేశంలోని కుటుంబ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి, బిహార్ సీఎం నితీశ్కి పిల్లలు కలగాలని నేను దే
Gaddar | తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్ (Gaddar) అన్నారు
భారతదేశ ప్రధానమంత్రే బోనులో నిలబడ్డారు. తెలంగాణ అవతరణను కించపరుస్తూ మాట్లాడినందుకు నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అటు రాజ్యసభలో, ఇటు లోక్సభలో టీఆర్ఎస్ ఎ