‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా నేపథ్యంలో కశ్మీరీ పండిట్ల సమస్యలు, వాళ్లు ఎదుర్కొన్న అగచాట్లు మరోమారు చర్చనీయాంశం అయ్యాయి.స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ సినిమాను ప్రశంసించారు. ఈ సినిమాను రూపొందించిన దర్శకు
గతంలో ఓ పెద్దమనిషి నేను నిద్రపోను.. పోనివ్వను అని డంబాలు పోయేవాడు. ఆ సంగతేమోగానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అసలే నిద్రపోకుండా పనిచేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారట.
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఒక వేళ తెలంగాణతో పెట్టుకుంటే మీరే భంగపడుతారని మోదీని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానిం�
హైదరాబాద్ : ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై యువత ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో టీఆ�
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. పార్టీ సమావేశంలో నిర్ణయించిన అంశాలను కేసీఆర్ మీడియాకు వెల్ల�
హైదరాబాద్ : ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశానికి కావాల్సిం�
న్యూఢిల్లీ: 29 ప్రాచీన విగ్రహాలను ఇటీవల ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. ఆ విగ్రహాలను ఓ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వాటిని ప్రధాని మోదీ సమీక్షించారు. మ్యూజియంకు వెళ్లిన ఆ పురాతన వస్తువ�
‘పహలే పొఠోబా, నంతర్ విఠోబా’ అంటరు భక్త తుకారాం. పండరీపుర విఠలుడిని తన సర్వస్వంగా భావించి ఉన్నత మానవ జీవన విలువలు, జీవన్ముక్తి సోపానాల గురించి తత్వాలు పాడిన తుకారాం కూడా కడుపు నింపుకోవడాన్ని మించిన, పదిమ�
Fumio Kishida | జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీకి చేరుకుంటారు. శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
బీజేపీ లాంటి పార్టీలు వస్తుపోతుంటాయని, కాంగ్రెస్ మాత్రం ఎప్పటికీ నిలిచే వుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అయ్యారు. నరేంద్ర మోదీ తర్వాత బీజేపీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, క�
వరుసలో నిల్చునే చిట్టచివరి వ్యక్తికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ట్రైనీ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ
సూచించారు. లాల్బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో
పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. పంజాబ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని ప్