ఎందుకో.. ఏమో కానీ.. ఢిల్లీలో మోదీ సర్కారుకు తెలంగాణ అంటే మొదట్నుంచీ చులకనభావమే. తెలంగాణ అన్న రాష్ట్రం ఒకటి ఉన్నదన్న లెక్క కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు అనిపించదు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి కూడా తెలం
నీటిపై తేలియాడే నగరాన్ని ఏ దేశంలో నిర్మించనున్నారు? (డి)ఎ) ఆస్ట్రేలియా బి) నెదర్లాండ్స్సి) స్వీడన్ డి) దక్షిణ కొరియావివరణ: నీటిపై తేలియాడే నగరాన్ని దక్షిణ కొరియా దేశంలో నిర్మించనున్నారు. బుసాన్ నగర తీర�
దేశ భద్రత, ఉక్రెయిన్- రష్యా మధ్య కొనసాగుతున్న యుద్థంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మం�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సానుకూల ఫలితాలే 2024లోనూ పునరావృతమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలకు సంకేత�
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ నాయకుడు, మంత్రి విశ్వజిత్ రాణే గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఏడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
న్యూఢిల్లీ : ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ రెండో విడుత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభ, రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఉభయ సభలు రెండు విడుతల్లో మొద
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్రలోని పూణెలో పర్యటించారు. పూణె మెట్రో రైలును ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరి విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరధిలో 54 శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. �
మహారాష్ట్ర గవర్నర్కు అజిత్ పవార్ చురకలు పుణె, మార్చి 6: కొందరు గొప్ప హోదాల్లో ఉండి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారిని ఉద్దేశించి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్�
ఉత్తరప్రదేశ్లో రేపు చివరి విడుత పోలింగ్ పూర్వాంచల్ పరిధిలో 54 సీట్లకు ఎన్నికలు సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వారణాసిలో సీట్లు తగ్గుతాయని మోదీ భయం అక్కడే రెండు రోజులు మకాం.. విస్తృత ప�