ఎరువుల ధరల పెంపుతో పెనుభారం ఎస్సీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జనవరి 12 : కేంద్రంలో ఉన్నది రైతు మోసకారి ప్రభుత్వమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా వె�
ముఖ్యమంత్రి కేంద్రానికి రాసిన లేఖ పూర్తి పాఠం హైదరాబాద్, జనవరి 12 : దేశవ్యాప్తంగా వ్యవసాయరంగాన్ని కుదేలుచేసేలా పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. ప్రధానమంత్రి నరేంద
ఎరువుల ధర పెంపుతో ఎవుసం కుదేలు బీజేపీ ప్రభుత్వం రైతులను బతకనియ్యది 2022 కల్లా అన్నదాతల ఆదాయం రెట్టింపు అన్నరు ఉల్టా సాగు పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేస్తున్నరు రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చుత�
ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జనవరి 12: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై విచారణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో కమిటీని �
సడలని దీక్షతో కేంద్రం మెడలు వంచి సాగుచట్టాల రద్దు డిమాండ్ను సాధించుకున్న రైతులు.. పంట ఉత్పత్తులకు ‘కనీస మద్దతు ధర’ (ఎమ్మెస్పీ)ను సాధించుకోవటం మీద దృష్టి పెట్టాలి. సాగు మీద పెడుతున్న పెట్టుబడి కూడా రాని ప
Actor Siddharth | సినీ హీరో సిద్ధార్థ్పై హైదరాబాద్లో కేసు నమోదైంది. సామాజికవేత్త ప్రేరణ సిద్ధార్థ్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షట్లర్ సైనా నెహ్వాల్పై సిద్ధార్థ్ అభ్యంతరకరమైన ట్వీట
CM KCR | ఎరువుల ధరల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని, కోట్ల మంది రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కేసీ�
CM kcr | రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి రైతాంగం నడ్డి విరించిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడాన్ని సీఎం కే
న్యూఢిల్లీ: ఇవాళ స్వామి వివేకానంద జయంతి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వివేకానంద జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం ధారపోశారన్నారు. జాతి �
PM Modi | ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంల�