న్యూఢిల్లీ: చిత్తరంజన్ జాతీయ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రెండవ క్యాంపస్ను వర్చువల్ రీతిలో ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఆ తర్వ
అబద్ధం..అరాచకం రాష్ట్రంలో బీజేపీ దుర్మార్గ రాజకీయం తెలంగాణ ప్రగతిపై కేంద్రం ప్రశంసల జల్లు వేనోళ్ల పొగిడిన కేంద్ర మంత్రులు, అధికారులు అయినా అబద్ధ్ద్దాల పునాదిపై బీజేపీ రాజకీయం బక్వాస్ వ్యూహంతో రాష్ట్ర
ప్రధాని మోదీ చౌకబారు నాటకాలు తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ గిమ్మిక్కులు ఆడటం అందులో భాగమే నిజానికి సభకు జనం రానే రాలేదు అది తెలిసే ర్యాలీ రద్దు చేసుకొన్నారు ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు నిప్పులు చెరిగ�
భద్రతా వైఫల్యంపై నేడు సుప్రీంలో విచారణ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయనకు వివరించారు. దీనిపై కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మ
రుణాల మంజూరులో వివక్ష జాతీయ సగటు కన్నా తక్కువ కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకొనేవారికి అందించే ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఏవ�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా బుధవారం చోటు చేసుకున్న భద్రతాపరమైన లోపాలపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ