ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు వేచి చూసిన ప్రధాని తర్వాత, ఫిరోజ్పూర్ సభకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, కాన్వాయ్ను వెనుతిప్పుకొని భటిండా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తర్వాత అక్కడి అధికారులతో ఆయ�
రైతులు అడ్డగించారా? కావాలనే ఆగిపోయారా? పంజాబ్లో ‘రైతుల’ నిరసన!.. 20 నిమిషాలు ఫ్లైఓవర్పైనే మోదీ ‘ప్రధాని మార్గానికి’ అసాధారణ భద్రత.. అయినా నిరసనకారులా? జనం లేని ఫిరోజ్పూర్ సభ.. కుర్చీలన్నీ ఖాళీగానే ముందే �
బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ జేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా.. కేరాఫ్ ఎర్రగడ్డ మీ కేంద్ర నేతలే తెలంగాణను పొగుడుతున్నారు మరి మెంటల్ నీకా.. నీ కేంద్ర నాయకులకా? దేశాన్ని అధోగతిపాలు చేసిన బీజేపీ సర్కారు ఏడేం
‘దేశానికి స్వాతంత్య్రం 1947లో రాలేదనీ, అసలైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని’ అంటే… మన సమాజంలోని మెజారిటీ వర్గం మౌనంగా ఉండి చోద్యం చూస్తున్నది. ఇంతటి మహాభాగ్యం ప్రపంచంలో ఏ దేశానికి కూడా దక్కి ఉండదు. ట్రంప్ జాత
భద్రతా లోపాన్ని ఓ నెపంగా చూపారు ఫిరోజ్పూర్ సభలో జనం లేనే లేరు రోడ్డు మార్గంలో ప్రయాణం మోదీ పర్యటన షెడ్యూల్లో లేనేలేదు ఎన్నికల రాష్ర్టాల్లో అభివృద్ధి పేరిట పర్యటనలు ప్రధానికి అలవాటే కాంగ్రెస్ నేత స�
భద్రతా వైఫల్యమనడం ముమ్మాటికీ తప్పు ప్రధాని పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాం కేంద్ర సంస్థలే దర్యాప్తును పర్యవేక్షించాయి మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తాం మోదీ ర్యాలీకి 70 వేల కుర్చీలు వేస్తే 700 కూడా �
రెండున్నరేండ్లలో ప్రధాని మోదీ చేసిందేమీలేదు రాష్ట్ర వాటా తప్ప కేంద్రం ఇచ్చిందేమీ లేదు బండి సంజయ్ది పోలీసులపై దాడిచేసే దీక్ష రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ ఎల్కతుర్తి, జనవరి 4 : త
‘అచ్ఛే దిన్ ఆయేగీ…’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గత ఏడేండ్లుగా సాధించిందేమీ లేదు. బీజేపీ పాలనను చూస్తుంటే పాతరోజులే బాగుండేవనిపిస్తున్నది. మోదీ చర్యలన్నీ ప్రజలను చెరపట్టి పీడించేవిగా, బాధిం
Satyapal Malik: ప్రధాని నరేంద్రమోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాలిక్ మాలిక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఒక అహంకారి అని వ్యాఖ్యానించారు. అంతేగాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఉదయం 10.50 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి �