న్యూఢిల్లీ: జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఇవాళ ప్రధాని మోదీ నివాళి అర్పించారు. 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళి అర్పించారు. జాతీయ యుద్ధ స్మారకంపై 26 వేల మంది అమర సైనిక�
కేంద్రం తీరు పార్లమెంటులో ఎండగడుతాం హైదరాబాద్ అభివృద్ధికి 7,800 కోట్లు అడిగాం కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు గుజరాత్ రాష్ట్రంలో వరదలొస్తే వెయ్యికోట్లు.. హైదరాబాద్ అల్లకల్లోలమైనా మొండిచెయ్యి �
అందుకే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగాం: రాజ్భర్ లక్నో: ప్రధాని మోదీ తమను, ఓటర్లను మోసం చేశారని, అందుకే ఎన్డీఏ కూటమిని వీడి, సమాజ్వాదీ పార్టీతో జట్టుకట్టినట్టు ఆ పార్టీ నేత ఓపీ రాజ్భర్ చెప్పారు. బీజేపీ ప్�
భారత్ అధ్యక్ష తరహా పాలన వైపు అడుగులు వేస్తున్నదా? రాచరికం వైపు మళ్లుతున్నదా? చైనాలో జిన్పింగ్ శాశ్వత అధ్యక్షుడిలా, దేశంలో మోదీ తనకు ఎదురులేకుండా పావులు కదుపుతున్నారా? అంటే.. ఔననే సమాధానాలు వినిపిస్తు�
కేంద్రంలో, రాష్ర్టాల్లో ఒకే పార్టీ ఉండాలన్న వాదనకు ప్రజల తిరస్కారం మొదట్లో కొన్ని రాష్ర్టాల్లో బీజేపీకి పట్టం ‘డబుల్ ఇంజిన్’ నినాదం ఓట్ల వ్యూహమేనని గ్రహిస్తున్న ఓటర్లు లోక్నీతి-సీడీఎస్ సర్వే వెల
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం చేపట్టిన ఆల్ ఇండియా సర్వీసెస్(కేడర్) రూల్స్ సవరణపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత సవరణలు రాష్ట్రా�
Pinarayi Vijayan: ఐఏఎస్ క్యాడర్ రూల్స్-1954లో మార్పుల కోసం కేంద్ర చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. ఎందుకంటే ఐఏఎస్ క్యాడర్లో కేంద్రం ప్రతిపాదించిన డిప్యూటేషన్ రూల్స్పై పలు రాష్ట్రాలు తీవ్ర
MK Stalin: నాటి ఐఏఎస్ (క్యాడర్) రూల్స్ను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కత్తెరపెట్టి అన్ని రాష్ట్రాలను తన గుప్పిట్
గోవా బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం పార్సేకర్ రాజీనామా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ మరో పారికర్ రావొద్దనే నాకు టికెట్ ఇవ్వలేదు: ఉత్పల్ పారికర్ పనాజీ, జనవరి 22: గోవాలో బీజేపీకి మ�