కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను, నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలని నినదించారు. ఈ క్రమంలోనే కేంద్రం వెనుకడుగు వేసి వ్యవసాయ చట్టాలను రద్దుచేసింది. కరోనా యావత్ ప్రపంచా�
హైదరాబాద్: నరేంద్ర మోదీ అంటే నక్కజిత్తుల మోసగాడు అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy) అన్నారు. కేంద్ర బడ్జెట్లో దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ చూస్తుంటే నమో అంటే నరేంద్ర మో
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: డిజిటల్ రుపీని నగదు కోసం కూడా మార్చుకోవచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం తమ పార్టీ వర్చువల్గా నిర్వహించిన ‘ఆత్మనిర్భ అర్థవ్యవస్థ’ను ఉ�
తెలంగాణ భారత్లో భాగం కాదా? మోదీ దేశానికి ప్రధానా? గుజరాత్కా? నిధుల విషయంలో రాష్ర్టానికి మొండిచెయ్యి కేంద్రం సహకరించకున్నా రాష్ర్టాభివృద్ధి అగదు 15 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ఉద్యోగాలివ్వరు క
తెలంగాణను శత్రువులా చూస్తున్నారు ధాన్యానికి 2.37 లక్షల కోట్లు చాలవు మోదీ సర్కార్పై ఎంపీ రంజిత్రెడ్డి ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ విధానమేదీ లేదని ఎంపీ రంజిత�
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మౌళిక సూత్రాలు బలంగా ఉన్నాయని, సరైన మార్గంలో దేశం వేగంగా ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. 25వేల పాత చట్టాలను కొట్టివేశామని, మరో 1500 చట్టాలను మార్చినట్లు మోదీ తెలిప�
Singareni | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలపై సింగరేణి కార్మికులు భగ్గుమన్నారు. మోదీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సింగరేణి కార్మికులు ఆందోళన బాట పట్టారు.
Minister KTR | కేంద్ర బడ్జెట్లో పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు
ఇక మౌనంగా ఉండేది లేనేలేదు జనాన్ని కదిలిస్తా .. బీజేపీని పీకి పారేద్దాం యువతా మేలుకో.. దేశాన్ని కాపాడుకో ఈ దేశం మీది.. భవిష్యత్తు కూడా మీదే ప్రధాని, కేంద్రం చెప్పేవి అన్నీ అబద్ధాలే ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం �
ఈ బడ్జెట్ ఎవరి సంక్షేమం కోసం? ధర్మ శ్లోకం చదివి… అధర్మాన్ని ప్రవచించిన నిర్మల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎవరిని ఉద్ధరిస్తున్నది? ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకోసం ఉన్నట్టు? ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై కేంద్ర
CM KCR | హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీకి నిద్ర పట్టడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో కురచ బుద్ధి ఉన్న ప్రధాని ఉన్నాడు అని మోదీని కేసీఆర్ తీవ్రంగ
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్ అత్యంత దారుణంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని సీఎం మండిపడ్డారు. ప్రగతి భవన�