మీరాలం ట్యాంక్ వద్ద పారిశుధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రూ.8 వేల వేతనాన్ని రూ. 17వేలకు పెంచామని గుర్తుచేశారు.
పెరుగుతున్న చమురు ధరలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేయగా.. పెట్రోలు, డీజిల్, సిలిండర్ ధరల పెరుగుదలకు ప్రధాని మోదీయే కారణమని వివరించారు. మేం జీతాలు పెంచుతుంటే.. మోదీ సర్కారు ధరలు పెంచుతుందన్నారు.