రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా ఎకడా కొరత లేదని చమురు మారెటింగ్ కంపెనీలు(ఓఎంసీలు) స్పష్టం చేశాయి.
Petrol Price | ప్రజలపై మళ్లీ పెట్రో పిడుగు పడనున్నదా? అవుననే అంటున్నారు ఆర్థికవేత్తలు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.10 వరకు మరింత పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
Fuel price | పెట్రో ధరలు పెరిగితే సామాన్యుడి బతుకు భారమవుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోయి కొనుగోలు శక్తి సన్నగిల్లుతుంది. ప్రస్తుతం దేశంలో పెట్రో ధరలు రూ.100 నుంచి 120 మధ్య ఉంటేనే సామాన్య ప్రజలు ధరల భారం మోయలేక సత�
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు కూడా చేసినట్టు సమాచారం. లీటరు పెట్రోల్, డీజిల్ప�
దేశంలో ఇంధన ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సందేహం వ్యక్తంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని సూటిగ�
KTR Tweet | అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ధరలు పెరిగిపోతుండటంపై ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా సూటి ప్రశ్న వేశారు.
కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ర్టాలను అస్థిరపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఆర్థికంగా రాష్ర్టాలను బలహీనపరిచి వాటి అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో కేం�
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 10 నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదు. గత మార్చిలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 112.8 డాలర్లు
అంతర్జాతీయ మార్కెట్ల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ప్రస్తుతం ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అయినా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం కంపెనీలు తగ్గించటం లేదు. గత ఫిబ్రవరిలో బ్యారల్ ధర
తదనుగుణంగా టికెట్ రేట్లను పెంచిన ఆర్టీసీ భగ్గుమన్న ప్రజలు, విద్యార్థులు.. నిరసనలు సాయం కోసం ఐఎంఫ్ గడపతొక్కిన సర్కారు ఢాకా, ఆగస్టు 8: శ్రీలంక, పాకిస్థాన్ మాదిరిగానే పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా తీవ్ర ఆర
అధిక ధరలను నియంత్రించాలని కోరుతూ 31న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు వి.ప్రభాకర్, దేవారాం కోరారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో
పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే కొన్ని రాష్ర్టాలు ఆ క్రెడిట్ తమదే అన్నట్టు చేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ పేర్కొన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ