ఇంధన ధరలను పెంచేది కేంద్రం అయితే.. పన్నులు తగ్గించాలంటూ ప్రధాని మోదీ రాష్ర్టాలకు కొత్త విజ్ఞప్తులు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోయినప్పుడు సుంకాల పేరుతో ధరలను వడ్డించి సా�
మీరాలం ట్యాంక్ వద్ద పారిశుధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రూ.8 వేల వేతనాన్ని రూ. 17వేలకు పెంచామని గుర్తుచేశారు.
ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఆయిల్ కంపెనీలు రోజుకు పెట్రోల్, డీజిల్పై దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచేస్తున్నాయి. మంగళవారం లీటర్ పెట్రోల్పై మరో 91 పైసలు, డీజిల్పై 87 పైసలు వడ్డించాయి. హైదర
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ‘జీడీపీ పెరగటం లేదని ఎవరు చెప్పారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) పెంపును భారతీయ
తెలంగాణలో ఇంటింటికీ మంచినీరు కేంద్ర ప్రభుత్వ హర్ఘర్ జల్ యోజన ద్వారా సరఫరా చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రచారం చేసుకోవడంపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు
ఇంధన ధరల పెంపుపై భగ్గుమన్న జనం ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పదుల సంఖ్యలో మరణించిన ప్రజలు 12 మంది పోలీసుల మృతి మాస్కో, జనవరి 6: ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కజకిస్థాన్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగ