Multnomah Falls: భార్య, అయిదుగురు పిల్లలతో కలిసి జలపాతం చూసేందుకు వెళ్లిన వ్యక్తి లోయలో పడిపోయాడు. దీంతో ఆ వ్యక్తి తన ఫ్యామిలీ ముందే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘనట ఓరేగాన్ రాష్ట్రంలోని ఉన్న కొలంబియా నది �
మీరాలం ట్యాంక్ వద్ద పారిశుధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రూ.8 వేల వేతనాన్ని రూ. 17వేలకు పెంచామని గుర్తుచేశారు.