ప్రధాని మోదీని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. విపక్షాల ఐక్యత, దాని స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై చ�
ప్రధానికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్ష (సీయూఈటీ) నిర్వహించాలన్న ప్రతిపాదనను వెనక�
నమో అంటే నమ్మించి మోసం చేయడమని టీఆర్ఎస్ మండిపడింది. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. వారిని నిండా ముంచారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ �
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తన ఢిల్లీ పర్యటనపై లేనిపోని పుకార్లు లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావు �
2014 ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేసినట్లుగా.. ఈ సారి కూడా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. అప్పటి పరిస్థితులు వేరని, 2024 సార్వ�
హైదరాబాద్ : సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో.. సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై బుధవారం కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. �
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ‘జీడీపీ పెరగటం లేదని ఎవరు చెప్పారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) పెంపును భారతీయ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. పెండింగ్ అంశాలపై కూడా చర్చించారు. ఇక ఈ సమావేశం తర్వా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధానికి తిరుపతి వేంకటేశ్వర స్వామి చిత్ర పటాన్న
హైదరాబాద్ : రోజురోజుకు భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడుతున్న విషయం విదితమే. పెట్రో ధరలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం చేసిన ట్వీట్ను మంత్�
చేనేతపై జీఎస్టీ విధించవద్దని చేస్తున్న పోరాటంలో భాగంగా చేనేత మహా వస్త్ర లేఖపై సోమవారం టీఆర్ఎస్ ఎంపీలు సంతకాలు చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలోదేశవ్యాప్తంగా ఉన్న సామాజిక ఉద్యమక
న్యూఢిల్లీ : వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలపై సోమవారం కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ.. ‘ప్రధాన మంత్రి జన్ధన్ లూట్ యోజన’ అంటూ సెటైర్లు వేశారు. 2014లో యూపీఏ పాలనలో �