Lata Mangeshkar | ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు.
సమసమాజ నిర్మాణాన్ని కాంక్షించి, ఆచరించి, ఉద్బోధించి భారతీయ సమాజంపై చెరగని ముద్రవేసిన సమతామూర్తి భగవద్రామానుజాచార్యుల భారీ విగ్రహం ఆవిష్కృతమైంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో త్రిదండి చినజీయర్ స్
దేశ వ్యాప్తంగా ప్రధానిని విమర్శిస్తే ఎక్కడినుంచి ఏ దాడులు జరుగుతాయోననే భయం అలుముకొని ఉన్నది. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే ఔత్సాహికులు ప్రధానిపై వ్యతిరేకంగా స్పందించడానికి జంకుతున్న సందర్భం ఇ�
Equality For Telangana | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై సోషల్ మీడియాలో తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. Statue Of Equality విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన మోదీని Equality For Telangana అంటూ సోషల్ మీడియా వేదికగా పలువ
Statue Of Equality | ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం మోదీ రామానుజాచార్యులకు నమ�
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో మారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కిసాన్ ఆందోళనలో పాల్గొన్న రాహుల్… ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ వ్యవహార శైలి ఓ ర
Statue of Equality | ప్రధాని నరేంద్ర మోదీ రాక దృష్ట్యా నేడు యాగశాల ప్రాంగణంలో ఆంక్షలు విధించినట్లు చిన్నజీయర్ స్వామి తెలిపారు. అనుమతి ఉన్నవారే యాగశాలకు రావాలి. రాత్రి 8:30 గంటల తర్వాత ప్రధాని పర్యటన