Telangana Tribals | ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా అన్ని గిరిజన ప్రాంతాల్లో నల్లజెండాలతో నిరసన తెలపాలని గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు నిర్ణయించారు. గిరిజన నివాస ప్రాంతా�
‘విద్రోహ దినం’లో ప్రజాసంఘాల నేతలు ముషీరాబాద్, జనవరి 31: ప్రధాని నరేంద్రమోదీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోతొక్కారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ �
ఆకట్టుకునేలా రామానుజాచార్యుల దివ్య స్వరూపం 216 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహం 120 కిలోల బంగారంతో నిత్య పూజామూర్తి 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం రూ.వెయ్యి కోట్లతో 45 ఎకరాల్లో దివ్య క్షేత్రం రేపటి నుంచి 14 వరకు సహస్�
విభజన హామీలను నెరవేర్చండి ట్విట్టర్లో ప్రధాని మోదీకి కేటీఆర్ వినతి హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నెరవేర్చాలని ప్రధానమంత్రి న�
మోదీ సర్కార్పై చిదంబరం విమర్శలు న్యూఢిల్లీ, జనవరి 30: 2017లోనే కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసిందని పేర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన కథనం దేశ రాజకీయాల్లో మరోమ
Minister KTR | కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ..
PM Modi | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటివకు 75 మంది వయోజనులకు పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న వారందరిని ప్రధాని మోదీ అధినందించార�
రాష్ట్ర సమస్యలపై కేంద్రానికి అనేక విజ్ఞప్తులు 22 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్ ప్రధాని, కేంద్రమంత్రుల దృష్టికి అనేక అంశాలు వినటమే తప్ప రూపాయి విదిల్చని మోదీ విభజన హామీల పరిష్కారానికి ఎన్నో వ
న్యూఢిల్లీ, జనవరి 28: భారతీయ జనతాపార్టీ 2019-20 సంవత్సరానికి ప్రకటించిన ఆస్తుల విలువ రూ.4,847 కోట్లని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) ఒక నివేదికలో తెలిపింది. ఆస్తుల్లో జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉం�
Modi : రాజకీయ నేత ఏది చేసినా రాజకీయమే. ప్రతి కదలికా ఓ రాజకీయ కోణమే. ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు వచ్చాయి. ఈ సందర్భంగా
ప్రెసిడెన్సీ బాడీగార్డ్ దళం (పీబీజీ)లో సేవలందించిన అశ్వరాజం ‘విరాట్’కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ వీడ్కోలు పలికారు. వయసుమీద పడటంతో విరాట్ సేవలకు ముగింపు పలికినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.