Statue Of Equality | రంగారెడ్డి ముచ్చింతల్లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహాంపై పార్టీల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. సమతామూర్తి విగ్రహాం చైనాలో తయారైదంటూ పేర్కొంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. న్యూ ఇండియా ఇప్పుడు చైనా నిర్భర్ అయిందని ఎద్దెవా చేశారు. ఇటీవల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
Statue of Equality is Made in China.
‘New India’ is China-nirbhar?
— Rahul Gandhi (@RahulGandhi) February 9, 2022