యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఝలక్ తగిలింది. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీకి స్వతంత్ర అభ్యర్థి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్థానికంగా గట్టి పట్టున్న బ్రిజేష్ సింగ్ భార్య అన్�
ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నో ఏండ్లుగా ఉన్న పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు మార్చిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు, అధికారులు మాటలు మంచిగానే చె�
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ నూతన ప్రధానిగా షబాజ్ షరిఫ్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీ
2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసులను పూర్తిగా అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయటం కాదుకదా.. వాటికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సోమవారం విధానంలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారంపై సమీక్షిస్తారని, అలాగే దక్షిణాసియా, ఇండో-పసిఫ�
హైదరాబాద్ : రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మాటలు నీటి మూటలేనని, ఆయన హయాంలో రైతుల ఆదాయం మర
ప్రధాని మోదీని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. విపక్షాల ఐక్యత, దాని స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై చ�
ప్రధానికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్ష (సీయూఈటీ) నిర్వహించాలన్న ప్రతిపాదనను వెనక�
నమో అంటే నమ్మించి మోసం చేయడమని టీఆర్ఎస్ మండిపడింది. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. వారిని నిండా ముంచారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ �
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తన ఢిల్లీ పర్యటనపై లేనిపోని పుకార్లు లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావు �
2014 ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేసినట్లుగా.. ఈ సారి కూడా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. అప్పటి పరిస్థితులు వేరని, 2024 సార్వ�