తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉద్యోగులు భగ్గుమన్నారు. రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఉద్యోగులంతా ముక్తకంఠంతో ఖండించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరక�
ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పందిళ్లపల్లి చెరువు వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం ప్రధాని మోదీ చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. అనంతరం పిండాలను చెరువులో వద�
రాష్ట్రం విడిపోయి 8 ఏండ్లు పూర్తికావస్తున్నా విభజన హామీలు నెరవేర్చకుండా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్రావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై ప్రధా�
బీజేపీ కేంద్రంలో ఒకటి చెప్తే.. రాష్ట్ర బీజేపీ ఒకటి చెప్తూ ద్వంద్వ నీతితో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మండిపడ్డారు. ప్రధాని మోదీ �
బీజేపీ, ప్రధాని మోదీ దేశానికి పట్టిన శని అని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కడం తగదని హితవుపలికారు. గురువారం నల్లగొండ జిల్లా దేవరక
దేశానికి ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. పార్లమెంటును కించపరుస్తున్నందుకు చాలా బాధగా ఉన్నదని.. ప్రధాని వ
దేశంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంటులో ప్రభుత్వం చెప్పినట్టుగా 72 కేంద్ర మంత్రిత్వ�
Gutta Sukender Reddy | రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి రుజువైందని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహ నివాసంలో ఆయన మీ�
ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డారు. సరిగ్గా ఎన్నికల సమయం వచ్చే నాటికి మోదీ సాధువు అవతారం ఎత్తుతారంటూ ఫైర్ అయ్యారు. ఓ వైపు దేశంలో హిందూ ధర్మం క్షీణిస్తోందని, అయినా ఎన
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఇవాళ లోక్సభలో ఆందోళన చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత.. వెల్లోకి దూసుకువెళ్లి నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం కౌంటర్ ఇచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి తన దగ్గర వర్కవుట్ కాదని తేల్చి చెప్పారు. ఉత్తరాఖండ
వరంగల్ : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నరు.. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదు అం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నిత్యం గతంలోనే ఎందుకు మగ్గుతుంటారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూలపై చేసిన వ్య�