న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఇవాళ
TRS | తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ్య చైర్మన్కు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జరల్కు నోటీసులు అందజేశారు
తెలంగాణ అభివృద్ధి చూసి ఇంత అక్కసు కేసీఆర్ పాలనను చూసి కండ్లల్లో నిప్పులు మన గుండెల్లో గునపాలు దింపుతున్నారు పార్లమెంట్లో అసహ్యంగా మాట్లాడారు తెలంగాణకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే విశ్వాసం కల్పించాల
ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్లు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ.. ఏందిది?.. తెలంగాణ పుట్టుకను అవమానిస్తారా? తెలంగాణ ప్రజల ఆకాంక�
భారీ ర్యాలీ, మోదీ దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బుధవారం హైకోర్టులో న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హై�
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
పార్లమెంటరీ విధానాన్ని మోదీ దిగజార్చడం దుర్మార్గం: కేకే ఆగ్రహం రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్థకం చేసే కుట్రలను తిప్పికొట్టాలి: నామా ఢిల్లీలో ఎంపీల నిరసన ప్రదర్శన హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): పార్ల�
రాజ్యసభ సాక్షిగా తెలంగాణపై విషం చిమ్మిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అట్టుడికింది. టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం మండల, �
సోషల్ మీడియాపై నియంత్రణకు కేం ద్రం ప్రభుత్వం ‘ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్' పేరుతో నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలు బీజేపీకి, కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వానికి తప్ప.. �
నల్లనేల దద్దరిల్లింది.. కేంద్రంపై కన్నెర్రజేసింది. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలం కుట్రలపై కార్మికలోకం కదం తొక్కింది. మందమర్రిలో ప్రభుత్వవిప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, �
మనోహరాబాద్, ఫిబ్రవరి 9: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, మాజీ ఫుడ్స్ చ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తన ‘తెలివి’ని ప్రదర్శించారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ తెలంగాణపై చేసిన విద్వేష వ్యాఖ్యలను కప్పిపుచ్చుకొనేందుకు చేసిన ప్రయత్నంలో మరోసారి ఆగమాగమయ్యారు. మ�
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రైతులకు లబ్ధి కోసమే ఈ చట్టాలను తెచ్చినట్లు ఆయన సమర్థించుకున్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జ�