ప్రధాని మోదీ, బీజేపీ ఆహా.. ఓహో అంటూ ఊదరగొడుతున్న ‘డబుల్ ఇంజిన్' పాలన ఉత్త డొల్లేనని మరోసారి రుజువైంది. దేశంలో ప్రతి కుటుంబానికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామంటూ మోదీ 2019 ఆగస్టు 15న అట్టహాసంగా ప్�
Asaduddin Owaisi | బీజేపీకి చెందిన నాయకులు ప్రధాని మోదీ డిగ్రీ పట్టాకోసం తాజ్మహల్ కింద వెతుకుతున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. తాజ్మహల్ నిజానికి ఒక శివాలయమని
అంధ విశ్వాసాల గురించి మోదీ మాట్లాడటమే ఒక వింత. నగ్నంగా తిరిగే నాగ సన్యాసులతో తల మీద తొక్కించుకునే మోదీ మూఢ నమ్మకాల గురించి మాట్లాడటం ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే.. ఇవ్వాళ దేశంలో మూఢ నమ్మకాలు పునాదిగా మనుగడ స�
అంతని, ఇంతని ప్రగల్భాలు పలుకుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు.. ఆఖరికి తుస్సుమన్నట్టు తయారైంది. దేశంలో ఆహార సంక్షోభం వచ్చే ప్రసక్తే లేదని, నాలుగైదేండ్లకు సరిపడా గోధుమ, బియ్యం నిల్వలు ఉన్నాయని గప్పా�
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డ్రోన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మోదీ ఆయన ఉపయోగించే డ్రోన్లు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించవని ఎద్దేవా చేసింది.
పుట్టిన పసిగుడ్డు లోకాన్ని చూడకముందే కత్తిగాటు పెడితే? అది నేరం మాత్రమే కాదు మహా పాపం. ఆ పాపానికి ఒడిగట్టినవారు క్షమించమని అడుగాల్సింది పోయి.. తప్పు మాది కాదని దబాయిస్తే? అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. బీజేప�
రాష్ర్టానికి ఆ పార్టీలు చేసిందేమీ లేదు తెలంగాణ బాగు పట్టని మోదీ, అమిత్షా మెదక్ పర్యటనలో మంత్రి హరీశ్ ఫైర్ మెదక్, మే 27 (నమస్తే తెలంగాణ) /మనోహరాబాద్: మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయ�
బీజేపీది భోగాల కుటుంబం మోదీకి యువత మద్దతివ్వాలా? నిరుద్యోగాన్ని పెంచినందుకా? ప్రభుత్వ విప్ బాల సుమన్ ఫైర్ బీజేపీలో అంతా వారసులే: జీవన్రెడ్డి హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ది త్యాగాల కుట�
కేసీఆర్ కుటుంబమంతా ప్రజలెన్నుకొన్న నేతలే మంత్రులు తలసాని, గంగుల హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకొనేందుకు లోక్ సభను రద్దు చేయాలని, సీఎం కేసీఆర్తో మాట్లాడి తాము అసెంబ్లీన�
మెజార్టీ, మైనార్టీ పేరుతో విభజన మోదీకి, బండికి మతిభ్రమించింది మత విద్వేషాలను రెచ్చగొడుతున్నరు తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని మోదీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఫైర్ కరీంనగర్, �
హైదరాబాద్ : ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు�
Balka suman | నియంతృత్వ పాలన చేస్తున్న దుర్మార్గుడు మోదీ అని ఎమ్మెల్యే బాల్క సుమన్ (MLA Balka suman) అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి అసమర్ధ ప్రధానిని ఎన్నడూ చూడలేదని చెప్పారు. కరోనా సమయంలో
Jeevan reddy | ప్రధాని మోదీపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy)ఫైర్ అయ్యారు. ఈ దేశానికి పట్టిన శని ప్రధాని మోదీ అని విమర్శించారు. ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ వేషం వేస్తారని ఎద్దేవా చేశారు. వారసత్వ రాజకీయాలకు అడ్డా
అదనపు భారాన్ని కేంద్రమే భరించాలి కోల్ఇండియా ధరకే సరఫరా చేయాలి కేంద్రం అసమర్థత వల్లే సంక్షోభం అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్లో జోక్యం మోదీ సర్కారుపై ఏఐపీఈఎఫ్ విమర్శలు న