హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 2-4 తేదీల మధ్య యూరప్లో పర్యటించనున్నట్లు విదేశాంగశాఖ పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యల నేపథ్యంలో యూరప్ పర్యటన ప్రాధాన్యం సంతరి
దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా రానున్న పదేండ్లలో 25 కోట్ల ఉద్యోగాలు సృష్టించి.. దేశంలో నిరుద్యోగ సమస్యను తరిమేస్తామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఎనిమిదేండ్లు గిర్రున తిరిగ
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చుమీరాయని ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు ఆరోపించారు. ముస్లింలు, ఇతర మైనారిటీలతో పాటు రాజ్యాంగాన్ని సైతం ధ్వంసం చేస్తున్న ఇలాంటి చర్యలకు ముగింపు పలి�
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. వరుసగా రెండువేలకుపైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కొవిడ్ పరిస్థితిపై ప్�
దేశంలోని నిరుద్యోగిత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కేంద్రంపై మళ్లీ మండిపడ్డారు. మోదీ ఇచ్చిన అనేక మాస్టర్స్ట్రోక్స్తో దేశంలోని 45 కోట్ల మంది నిరుద్యోగులు తమ ఆశను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింద�
చేయాలన్న తపన, చిత్తశుద్ధి ఉంటే ఎంతటి భారీ లక్ష్యాన్నైనా సునాయాసంగా సాధించవచ్చు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో ప్రారంభించిన ఎలాంటి పథకమైనా, ప్రాజెక్టు అయినా నత్తనడకన సాగుతుంది.
స్వదేశీ నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం గతి తప్పింది. వందే భారత్ రైళ్లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ సంస్థలతోనే తయారు చేస్తామని పార్లమెంటు స
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ పర్యటనపై దాయాది పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చీనాబ్ నదిపై రాట్లే, క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన శంకుస్థాపన చేయడంపై తీవ్ర అభ
కేంద్రంలోని మోదీ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకొస్తు న్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ�
జమ్మూ కశ్మీర్ లో ప్రజాస్వామ్యం మూల మూలల్లోకి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజల సాధికారికత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్ర�
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ప్రధానికి ఓ బహుమతి ఇచ్చారు. తన తల్లి ఇచ్చిన రుద్రాక్ష మాలను ప్రధానికి అందజేశారు. ఈ సందర్భంగా �
PM Modi | ప్రధాని మోదీ (PM Modi) జమ్ము పర్యటనకు కొన్ని గంటల ముందు అనుకోని ఘటన జరిగింది. గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న పల్లీ గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాలియానాలో పేలుడు సంభవించింది.
రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా యుత వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని
గుజరాత్ యొక్క.. గుజరాత్ చేత.. గుజరాత్ కొరకు.. గుజరాత్ వైపు.. కొత్త నిర్వచనం అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ ప్రధాని మోదీవి గాంధీ మాటలు.. గాడ్సే చేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ దాడులు కుల, మత వి