ప్రభుత్వ ఉద్యోగుల జేబులను సీఎం కేసీఆర్ నింపుతుంటే.. వారి జేబులకు ప్రధాని నరేంద్రమోదీ చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపై �
విజయవంతంగా నడుస్తున్న ఒక విద్యుత్తు పంపిణీ సంస్థ.. గత ఐదేండ్లలో రూ.1,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నది.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.20 వేలకోట్ల నుంచి రూ.25 వేల కోట్ల�
కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు నా చావు కోసం కాశీలో ప్రార్థనలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారిపోతుండటాన్ని దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో
న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష న�
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయించింది. విమాన ఛార్జీలను కేంద్ర�
ఉక్రెయిన్లో దాదాపు 20 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. తమను వెంటనే స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వానికి వారు విజ్ఞప్తిచేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని వీడియో రూపంలో తమ ఆవేదన�
ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై గురువారం రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇటీవల జరిగిన పరిణామాల గురించి పుతిన్ మోదీకి వివరించారు. ఈ క్రమంలో నాటో, రష్యా మధ్య నెలకొన్న భిన
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ�
లక్నో : మా అమ్మ, నేను కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఏనాడూ ఎగబడలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదే ఒక వేళ రాజవంశీకులైతే.. సాధారణ ప్రజల కంటే ముందే వ్యాక్సిన్ కోసం ఎగబడేవారని కాంగ్రెస్, సమాజ�
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఆర్థిక మంత్రితో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులకు దిగిన నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యం
పన్నెండో తరగతి పూర్తయి ఇంటర్లో ప్రవేశం పొందే వారికి ల్యాప్ట్యాప్లు ఇస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇవ్వడంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చురకలు వేశారు. ఇంకా నయం ఇంటర్ పూర్తయి పదో తరగతి చదు�
న్యూఢిల్లీ : ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్పై ఆర్ ప్రజ్ఞానంద చారిత్రాత్మక విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువ మేధావి విజయంపై దేశం మొత్తం సంతోషిస్తోందని, గర్వపడ�