భారత్- నేపాల్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయని, ఈ చిగురిస్తున్న సంబంధాలు మానవాళికి ఎంతో ఉపయోగకరంగా వుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ స�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నెటిజన్లు మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్
రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో గోధుమ పంట గణనీయంగా ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆయా దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని తనకు అనుక�
హైదరాబాద్ : ముందస్తుకు పోవాల్సిన కర్మ మాకేముంది.. వాళ్లకు అంత దమ్ము, ఉబలాటం ఉంటే పార్లమెంట్ను రద్దు చేసుకొని రమ్మనండి.. మేం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తె
హైదరాబాద్ : తెలంగాణలో అసమర్థ ప్రభుత్వం ఉందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఎవరిది అసమర్థ ప్రభుత్వం అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసిండని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 65 ఏండ్లలో మొత్తం రూ. 56 లక్షల కోట్ల�
‘ఒక వ్యక్తి మాటలు, చర్యలు హింసకు దారితీసినప్పుడు, హింసను ప్రేరేపించే ఉద్దేశంతోనే సదరు వ్యక్తి ఆ చర్యలకు పాల్పడ్డాడని భావించినప్పుడే ఆ వ్యక్తిపై రాజద్రోహం సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి’ అని కేదార్నా�
ఏదైనా ఒక రాష్ట్రం చేసే అప్పును ఔట్స్టాండింగ్ లయబిలిటీ అనీ, ఆ రాష్ట్రం ఇచ్చే సార్వభౌమ హామీని ఔట్స్టాండింగ్ గ్యారంటీ అనీ అంటారు. కేంద్ర ప్రభుత్వానికి అప్పు చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 292 �
శ్రీలంక తదుపరి ప్రధానిగా రణీల్ విక్రమ సింఘే గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భారత్కు, భారత ప్రధానికి విక్రమ సింఘే ధన్యవాదాలు తెలిపారు. తమ దేశం ఇబ్బందుల్లో వున్న సమయంల�
ఓడిపోయే ప్రాంతాల్లో ఎలాగైనా పార్టీ గెలవాలి. దానికోసం ప్రజాధనం ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎలాగో అధికారంలో మనమే ఉన్నాం. ఏదో ఓ స్కీమ్ పేరుతో ఖజానా నుంచి కోట్ల రూపాయాలు విడుదల చేస్తాం. పార్టీకి వ్యతిరేక పవనాలు ఉ
చెన్నై: తమిళ్ను మద్రాస్ హైకోర్టు అధికార భాషగా చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. దీంతో పాటు మరో రెండు డిమాండ్లను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యా�