బీజేపీ లాంటి పార్టీలు వస్తుపోతుంటాయని, కాంగ్రెస్ మాత్రం ఎప్పటికీ నిలిచే వుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అయ్యారు. నరేంద్ర మోదీ తర్వాత బీజేపీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, క�
వరుసలో నిల్చునే చిట్టచివరి వ్యక్తికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ట్రైనీ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ
సూచించారు. లాల్బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో
పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. పంజాబ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని ప్
ఎందుకో.. ఏమో కానీ.. ఢిల్లీలో మోదీ సర్కారుకు తెలంగాణ అంటే మొదట్నుంచీ చులకనభావమే. తెలంగాణ అన్న రాష్ట్రం ఒకటి ఉన్నదన్న లెక్క కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు అనిపించదు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి కూడా తెలం
నీటిపై తేలియాడే నగరాన్ని ఏ దేశంలో నిర్మించనున్నారు? (డి)ఎ) ఆస్ట్రేలియా బి) నెదర్లాండ్స్సి) స్వీడన్ డి) దక్షిణ కొరియావివరణ: నీటిపై తేలియాడే నగరాన్ని దక్షిణ కొరియా దేశంలో నిర్మించనున్నారు. బుసాన్ నగర తీర�
దేశ భద్రత, ఉక్రెయిన్- రష్యా మధ్య కొనసాగుతున్న యుద్థంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మం�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సానుకూల ఫలితాలే 2024లోనూ పునరావృతమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలకు సంకేత�
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ నాయకుడు, మంత్రి విశ్వజిత్ రాణే గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఏడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
న్యూఢిల్లీ : ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ రెండో విడుత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభ, రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఉభయ సభలు రెండు విడుతల్లో మొద