డబ్బు సరఫరా, వడ్డీరేటు నిర్ణయాధికారం సెంట్రల్ బ్యాంక్ అధీనంలో ఉంటుంది. దీన్ని ద్రవ్యవిధానం అంటారు. పన్ను శాతం, ఖర్చు, దేశంలో అభివృద్ధిని పెంపొందించే విధంగా ఉంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, �
గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాల్సినవి. ఎదుటివారిని మనం గౌరవిస్తేనే.. మనకు గౌరవమిస్తారు. బీజేపీ నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. వారేమో ప్రొటోకాల్ పాటించరు.
ప్రస్తుతం దేశంలో 12 రాష్ర్టాలు తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకొనే గుజరాత్సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా ఈ జాబ�
కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఫెడరలిజం సహకారవంతం కాదని, అదో బలవంతమైన ఫెడరలిజం అని రాహుల్ ఎద్దేవా చేశారు. జాతీయ ప్రయోజ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు. ఇటీవలే రాజధానిలో పర్యటించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు...
ముంబై: కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన వ
ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను ప్రధాని నరేంద్ర మోదీ నిందించడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఖాళీ డబ్బాలో గులకరాళ్లు వేసినట్టు ప్రసంగాలు చేయడం తప్ప ఈ ఎనిమిదేండ
ఇంధన ధరలను పెంచేది కేంద్రం అయితే.. పన్నులు తగ్గించాలంటూ ప్రధాని మోదీ రాష్ర్టాలకు కొత్త విజ్ఞప్తులు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోయినప్పుడు సుంకాల పేరుతో ధరలను వడ్డించి సా�
సామాన్యుల నడ్డివిరుస్తూ దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్�
కేంద్రం ఆకాశమెత్తు పెంచిన డీజిల్ ధరలతో ఆర్టీసీ మీద డైరెక్టుగా భారం పడుతోంది. దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను మనం బతికిస్తున్నం. ఆర్టీసీని జల్దీ అమ్మేయాలని ప్రధాని మోదీ ప్రైజ
న్యూఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఇవాళ ప్రధాని మోదీ కొవిడ్ పరిస్థితులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై కాంగ�
న్యూఢిల్లీ: పిల్లల వ్యాక్సినేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల సీఎంలతో బుధవారం ఆయన వీడియ�