హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పలు జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 28, 29 తేదీలలో సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగా పలుచోట్ల కార్మికుల ర్యాలీలు నిర్వహించారు. పలు చోట్ల ప్రధాని మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. మరోవైపు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులు లేక గనులు వెలవెల బోతున్నాయి.
పెద్దపల్లి జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
మహబూబ్నగర్ జిల్లాలో..
వరంగల్ జిల్లాలో..