ఆర్టీసీ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరాసక్త వైఖరి, యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఫెడరేషన్ కమిటీ పోరాడుతుందని సెంట్రల్ ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీంపాషా అన్నారు. ఎన్టీపీస�
ప్రధాని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కార్పొరేట్స్ భారత వ్యవసాయాన్ని విడిచి పెట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువ�
సింగరేణి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)కు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కార్మిక పారిశ్రామిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన
కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్రకార్మిక సంఘాలు బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో బీఆర్ఎస్కేవీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఆర్టీసీ కార్మిక సంఘాలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పలు కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు బుధవారం సమ్మెకు పిలుపునిచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పోరాడాలని, ఈ నెల 9న చేపట్టనున్నట్లు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మందమర్రిలో బైక్ ర్యాలీ తీశారు.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, కార్మిక హక్కుల కోసం తమ పార్టీ ముందుండి పోరాడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు�
CPI KOTAGIRI | కోటగిరి : బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. మే డే సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో సీపీఐ, ఏఐటియుసీ ఆధ్వర్యంలో గురువారం మే డే కార్య�
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని భారత్ ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ జిల్లా అధ్యక్ష�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పలు