హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పలు జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 28, 29 తేదీలలో సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగా పలుచోట్ల కార్మికుల ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో బొగ్గు గనుల ఆవరణలు అన్నీ బోసిపోయి కనిపించాయి.
జయశంకర్ భూపాపల్లి జిల్లాలో..
కరీంనగర్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో..
వనపర్తి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో..