PM Modi | వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యాపురిలో రాముడి దర్శనభాగ్యం సాక్షాత్కారమైంది. 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో గర్భగుడిలో రామ్లల్లాను ప్రధాని కొలువుదీర్చారు. ప్రాణప్రతిష్ట ముగిశాక రామయ్య చరణాలక�
Ram Lalla | 500 ఏండ్ల కల నెరవేరింది. యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు.
Anand Mahindra | శ్రీరాముడు అందరివాడు.. ఏ మతానికి అతీతుడు కాదు అని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Pran Pratishtha | సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ ప్రాణప్రతిష్టకు దివ్య ముహూర్తం (auspicious muhurta) నిర్ణయించారు.
యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానేవచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రామ జన్మభూమి అయోధ్యలో (Ayodhya) బాల రాముడి (
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడానికి ఆ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధ్వజమెత్తారు.
మాల్దీవులకు మన దేశానికి మధ్య వివాదం చెలరేగిన నాటి నుంచి మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. ప్రధాని మోదీ అక్కడ పర్యటించడంతో ఒక్కసారిగా సోషల్మీడియాలో వైరల్గా �
Ayodhya Ram Temple | ఎన్నో శతాబ్దాల కల సాకారం కాబోతున్నది. జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరంలో స్వామివారి సాక్షాత్కరం కాబోతున్నది. మరికొద్ది గంటల్లో జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరుగనున్నది. ఇందుకు శ్రీరామజన్మభూమి క్ష�
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్న మాక్రాన్ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు.