PM Modi | ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించవద్దని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ (PM Modi) సూచించారు. రామ మందిరానికి వెళ్లి ప్రోట్రోకాల్, వీఐపీ సందర్శన పేరుతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని కోరారు. మార్చి నెల�
KTR | ‘నిజం కడపదాటేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని పెద్దలు చెబుతారు. ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని అంటారు. నూరు అబద్ధాలు చెప్పయినా లగ్గం చేయాలంటరు. దాన్ని నమ్ముకునే మోదీ ప్రధాని అయ్యార�
Emmanuel Macron | ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day parade) ఫ్రాన్స్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న విషయం తెలిసిందే.
Ayodhya Live | అయోధ్య రామ మందిరంలో రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పలు రికార్డులను నమోదు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్ సైతం రికార్డును నెలకొల్పింది. లైవ్ స్ట్రీమ్లో ప్రపంచంలోనే అత్యధికంగా
PM Modi | కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. బాలరాముడి రూపంలో శ్రీరాముడు అయోధ్య (Ayodhya Ram Mandir)కు చేరాడు.. ఆ దివ్య రూపాన్ని చూసిన కోట్ల మంది భక్తులు జై శ్రీరాం అంటూ తన్మయత్వంతో పులకించిపోయారు.
కొద్ది నెలల్లో జరగబోయే లోకసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొన్ని రోజులుగా ఒకే రకమైన ప్రకటనలు చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ‘బీజేపీ గెలిస్తే నరేంద్రమోదీ ప్రధాని అవుతారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ.. ప్రభుత్వం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్నా ఎన్నికల హామీని అమలు చేయకుండా చోద్యం చూస్తున్నది. దళిత వ్యతిరేక పార్టీ
కోట్ల మంది శతాబ్దాల కల నెరవేరింది.. బాలరాముడి రూపంలో శ్రీరాముడు అయోధ్యకు చేరాడు.. ఆ దివ్య రూపాన్ని చూసిన కోట్ల మంది భక్తులు జై శ్రీరాం అంటూ తన్మయత్వంతో పులకించిపోయారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా ‘విశ్వనేత’ పేరుతో బయోపిక్ రానుంది. అన్ని భారతీయ భాషల్లో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు.
అయోధ్యలో రామాలయ ప్రారంభం తర్వాత ప్రధాని మోదీ ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు. అయోధ్య నుంచి ఢిల్లీ వెళ్లిన వెంటనే ‘ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన’ను ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Pradhanmantri Suryodaya Yojana | ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త ప్రథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన (Pradhanmantri Suryodaya Yojana) ద్వారా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభ�
Ayodhya | రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలను మోదీ గౌరవించారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం కూలీలపై ఆయన గులాబీ చల్లి ఆశీర్వదించారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.