ప్రభుత్వం వ్యవసాయ భూములు, ప్లాట్ల ధరలు పెంచడంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో కొనుగోళ్లకు బ్రేక్లు పడ్డాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో భూ ముల ధరలు 50 నుంచి 70 శాతం పెంచడంతో క�
నగర శివారు ప్రాంతాల్లో ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేసిన సామాన్యుడికి రిజిస్ట్రేషన్ల శాఖ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపునకు కౌంట్డౌన్ మొదలుకావడంతో కొన్ని ప్రాం�
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది రేకుర్తి, విద్యానగర్ భూ బాధితుల పరిస్థితి. నాలుగు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడం శాపంలా మారింది. వాటిని నిషేధిత జాబి�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయమే లక్ష్యంగా అధికారులను పరుగులు పెట్టిస్తున్నది. ఈ ఏడాది అదనంగా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలన్న లక్ష్యంతో భూములు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలన�
హౌసింగ్ బోర్డుకు చెంది న ప్లాట్లు, అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల బహిరంగ వేలం ద్వారా రూ.34.27 కోట్ల ఆదాయం సమకూరినట్టు బోర్డు వైస్చైర్మన్ వీపీ గౌతం వెల్లడించారు. మొత్తం 14 ఆస్తులకు బౌరంపేటలోని భూమి, బాచుపల్లి�
మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో హౌసింగ్ బోర్డుకు చెందిన పలు ప్లాట్లు, జాగలను ఈనెల 23న వేలం ద్వారా విక్రయించనున్నారు. మంగళవారం హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తొర్రూర్, కుర్మల్గూడ, మ
తాను కొనుగోలు చేసిన ప్లాట్ అమ్మకానికి ఓ ప్రైవేటు ఉద్యోగి లక్కీడ్రా పెట్టాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెంది న విస్లావత్ వినోద్ మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్లో ఉద్యో గం చేస్తున్న
Wife Plots Husband's Murder | ఒక మహిళ తన భర్తను చంపేందుకు సోదరులతో కలిసి కుట్రపన్నింది. దీంతో కొందరు గూండాలతో కలిసి అతడ్ని కొట్టారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఒక చోట గొయ్యి తవ్వి సజీవంగా పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. �
Akshay Kumar | సినీ నటులు సినిమాలతో పాటు ఇతర మార్గాల్లో కూడా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త రూట్లు వెతుక్కుంటారు. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఫ్యాషన్ లైన్లు, ఫుడ్ బ్రాండ్లు ఇలా విభిన్న రంగాల్లోక
Illegal Registrations | రామాయంపేటకు చెందిన శీలం సుభాష్రెడ్డి అనే వ్యక్తి అందిన కాడికి దోచుకునేలా ఖాళీగా ఉన్న స్థలాలను అక్రమించుకోవడమే గాకుండా దొంగ సంతకాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్లను చేసుకోవడం జరుగుతుందని ఆరోపించ�