Wife Plots Husband's Murder | ఒక మహిళ తన భర్తను చంపేందుకు సోదరులతో కలిసి కుట్రపన్నింది. దీంతో కొందరు గూండాలతో కలిసి అతడ్ని కొట్టారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఒక చోట గొయ్యి తవ్వి సజీవంగా పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. �
Akshay Kumar | సినీ నటులు సినిమాలతో పాటు ఇతర మార్గాల్లో కూడా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త రూట్లు వెతుక్కుంటారు. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఫ్యాషన్ లైన్లు, ఫుడ్ బ్రాండ్లు ఇలా విభిన్న రంగాల్లోక
Illegal Registrations | రామాయంపేటకు చెందిన శీలం సుభాష్రెడ్డి అనే వ్యక్తి అందిన కాడికి దోచుకునేలా ఖాళీగా ఉన్న స్థలాలను అక్రమించుకోవడమే గాకుండా దొంగ సంతకాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్లను చేసుకోవడం జరుగుతుందని ఆరోపించ�
Beedi Workers | రామాయంపేట పట్టణంలో గత కొన్నేండ్ల క్రితం బీడీలు చేసే వారికి ప్లాట్లను ఇవ్వడం జరిగిందని వాటిని కావాలనే పట్టణంలోని ఓ వ్యక్తి గుట్టు చప్పుడు గాకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగిందన్నారు బీడీ కార�
Hyderabad | హస్తినాపురం డివిజన్ శ్రీరమణ కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్ల తంతు కలకలం రేపుతోంది. అసలు ఓనర్ల పేరుతో డాక్యుమెంట్లను సృష్టించి అక్రమంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వె
హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో మిగిలిన ప్లాట్ల వేలానికి కసరత్తు మొదలుపెట్టారు. ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూములకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోయింది. ఏడాదిన్నర కాలంగా అన్ని సౌలతులతో డె
ఫార్మా సిటీ ఏర్పాటులో భాగంగా నిర్వాసితులకు ప్లాట్ల పంపిణీపై పలు రకాల అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్లాట్ల లేఅవుట్ గుండా 300 ఫీట్ల రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వం తలపెట్టడంతో పాట్ల పంపిణీకి ఆటంక�
నగరశివారులో ఫామ్ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని, వీటిని కొన్నవారు తర్వాత ఇబ్బందులు పడుతున్నారని, ఫామ్ ప్లాట్ల రిజిస్టేష్రన్పై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని �
తమ ప్లాట్లను కబ్జా చేసి వాటిని విక్రయిస్తూ తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఏకశిలానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడి
ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు డ్రా పద్ధతిన ప్లాట్లు కేటాయించడానికి సర్వం సిద్ధమైంది. ఎకరాకు 120 గజాల చొప్పున ప్లాట్లు కేటాయిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.
జిల్లాలోని యాచారం, కందుకూరు మండలాల్లో ముచ్చర్ల కేంద్రంగా ప్రపంచంలోనే అతిపెద్ద హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటిని ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో శ్రీకారం చుట్టింది. దీనికోసం కొంత మేరకు భూసేక�
woman plots student’s murder | కాలేజీలో చదువుతున్న విద్యార్థికి సోషల్ మీడియాలో ఒక మహిళ పరిచయమైంది. అతడ్ని కలిసిన ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఆ విద్యార్థి నిరాకరించడంతో అతడి హత్యకు ప్లాన్ చేసింది.
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం జరుగకుండా ముందు చూపుతో ఎకరానికి (గుంట) 121 గజాలను కేటాయించామని, ఇండ్ల స్థలాలను అమ్ముకోవొద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా