నారట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడలో గల రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో మిగిలి ఉన్న ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు జూన్ 5నుంచి 10వ తేదీ వరకు ఐదో విడుత భౌతిక వేలం నిర్వహించనున్నట్లు నల�
జోగళాంబ గద్వాల జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులో ‘రియల్ భూం’ కొనసాగుతున్నది. రూ.కోట్లల్లో భూదందా చేస్తున్నారు. భూములు, ప్లాట్లు క్రయవిక్రయాల కోసం వందలాదిగా దళారులు నిత�
తెలంగాణ ప్రభుత్వం కాకతీయ టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని శాయంపేట టెక్స్టైల్ పార్కులో జరుగుతున్న వాటర్ ట్యాంకు పనులు, పార్కు�
హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ సోమవారం మొదలైంది. తొలిరోజు పోచారంలోని 1,470 ఫ్లాట్ల కేటాయింపును అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఉదయం 9కి మొదలైన ఈ ప్రక్రియ దాదాపు 10 గం�
నార్కట్పల్లి మండలం దాసరిగూడెంలోని రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్షిప్ ఓపెన్ ప్లాట్లతోపాటు ఇండ్లకు వారం రోజులుగా నిర్వహించిన వేలం ఆదివారం ముగిసింది. కలెక్టర్ రాహుల్శర్మ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో�
గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో మూడు చోట్ల ఉన్న ప్లాట్లను ఆన్లైన్ వేలం వేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్లాట్ల వేలం పారదర్శకంగా ఉండేందుకు ఆన్లైన్
తక్కువ గజాల్లో అందరికీ అందుబాటులోని సారిక టౌన్షిప్లో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు వేలం పాటలో పాల్గొనాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వైట్హౌస్లో ఏర్పాటు చేసిన �
పరిశ్రమలు స్థాపించేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆహ్వానం పలుకుతున్నది.
నగర శివారు ప్రాంతాలైన బహదూర్పల్లి, తొర్రూర్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లలో రెండో విడత ప్లాట్లను వేలం వేసేందుకు మంగళవారం నోటిఫికేషన్ జారీ �
జనగామ జిల్లాకు మహర్ధశ పట్టనుంది..ఇప్పటికే సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న సమీకృత కలెక్టరేట్ భవనం పట్టణానికి తలమానికంగా మరగా, జిల్లా కేంద్రం ఆకృతి తీసుకొచ్చేలా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిర�
గ్రేటర్ పరిధిలోని నాగోల్ బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చ
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలానికి పెట్టిన ప్రభుత్వ భూములు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ-వేలం పాటకు అనూహ్య స్పందన లభించింది. భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి