బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం జరుగకుండా ముందు చూపుతో ఎకరానికి (గుంట) 121 గజాలను కేటాయించామని, ఇండ్ల స్థలాలను అమ్ముకోవొద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా
ముడా భూకేటాయింపు కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరింత లోతుల్లోకి కూరుకుపోతున్నారు. ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య కుటుంబం భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలు బలపడుతున్నాయి.
ప్రతి ఒక్కరిలో సొంత ఇంటిలో నివాసించాలన్న ఆశ ఉంటుంది.. ఆ ఆశను లైట్ హౌజ్ ప్రాపర్టీస్ సాకారం చేస్తున్నది. 2012లో ప్రారంభించిన లైట్ హౌజ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్నది.
ఒక రిజిస్ర్టేషన్ చేయించుకోవాలంటే కష్టాలనేకం ఉంటాయి. భూములు, ఇండ్లు, ప్లాట్లకు సంబంధించిన రిజిస్ర్టేషన్లు ఎక్కువగా జరుగుతాయి. వీటికి తోడు రుణాలిచ్చే క్రమంలో మార్టిగేజ్లు సైతం అధికంగానే ఉంటాయి. ఇలా ఒక�
మార్స్పైనో, చంద్రుడిపై రియల్ ఎస్టేట్ అంటే తెలుసు.. కానీ, స్వర్గంలోనూ రియల్ ఎస్టేట్ నడుస్తున్నదన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే వెంటనే తెలుసుకోండి.
అమ్మిన ప్లాట్లనే మళ్లీ మళ్లీ అమ్ముతూ అమాయకులను వంచించి రూ.2.10 కోట్లకుపైగా వసూలు చేసిన సాయి నిఖిత ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్పై సీసీఎస్లో కేసు నమోదైంది. హైదరాబాద్ని అమీర్పేట్లో కార్పొరేట్ కార్యా
కొందరు భూ బకాసరులు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నరనడానికి ఇదే చక్కని ఉదాహరణ. వాంకిడి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ స్థలాన్ని(గ్రామ కంఠం) ఆక్రమించేందుకు కొందరు కబ్జాదారులు యత్ని�
కాలంగాక ఎంతోమంది రైతులు తమ భూములమ్ముకొని వలసబాట పట్టిన రోజులను తెలంగాణ ఎన్నో చూసింది. కానీ, రైతులు ‘ఈ భూమి అమ్మబడదు’ అనే బోర్డులు పెడుతరని, ఇలాంటి రాతలు రాస్తరని తెలంగాణ ఊహించిందా? కానీ, అవి నిజమవుతున్నయి
రంగారెడ్డి జిల్లా మోకిలలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల ఆన్లైన్ విక్రయాన్ని సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు మూడు రోజుల పాటు వరుసగా శనివారం వరకు ఆన్లైన్ వేలం నిర్వహ�
హైదరాబాద్లో రియల్ రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను నేరవేర్చుకునేందుకు ఆరాటపడుతున్న తరుణంలో ప్రజల డిమాండ్కు అనుగుణంగా ప్లాట్లను ఈ వేలంలో అమ్మకానికి పెడుతున్�
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నిర్వహించిన ఓ-సిటీ ప్లాట్ల వేలంపాటలో కమర్షియల్కు గజానికి రూ.1,10,000 అత్యధిక ధర పలికింది. ఆదివారం 12వ విడుత ఓ-సిటీ ప్లాట్ల వేలంలో ప్లాట్ల కొనుగోలుకు పాటదారులు పోటీలు పడ్డారు.