ఎమ్మెస్పీ దేనికి ఇస్తున్నారు? ధాన్యానికా? బియ్యానికా? రా రైస్కో.. బాయిల్డ్ రైస్కో.. ఇస్తున్నామా? ఒప్పందంలో‘ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ’ అనే ఉంది. రైస్ అని కాదు. కాబట్టి కేంద్రం వడ్లు కొనాల్సిందే. దాన�
‘బియ్యంతో సంబంధం లేకుండా ఒప్పందం ప్రకారం మొత్తం ధాన్యం సేకరించండి’.. ఇదీ కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముందు తెలంగాణ మంత్రుల బృందం పెట్టిన సూటి ప్రతిపాదన. దీనిపై సూటిగా సమాధానం చెప్పకుండా ఆయన మళ్�
న్యూఢిల్లీ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇవాళ కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భేటీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వేముల ప్రశాంత్రె�
పదిసార్లు తిరిగినా ఫలితం సున్నా.. ధాన్యం కొనాలని వారంపాటు పడిగాపులు మంత్రులను అవమానించిన కేంద్ర మంత్రి రైతు కోసం.. రైతన్న బాగు కోసం రాష్ట్ర మంత్రులు అవమానాలను భరించారు.. కేంద్రమంత్రులు హేళన చేస్తే తట్టుక�
Piyush Goyal | దేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి కేంద్రం అన్ని చర్యలూ చేపడుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.
Union Minister Piyush Goyal Review on Oxygen Availability | దేశంలో కరోనా ముప్పు పెరుగుతున్నది. కొవిడ్ కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకు విస్తరిస్తున్నది. ఈ క్రమంలో మళ్లీ సర్వత్రా
Minister KTR | కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. చేనేతపై జీఎస్టీని తగ్గించాలని మీ కేంద్ర మంత్రి దర్శన్ జర్దోష్, గుజరాత్ బీజేపీ ప్�
న్యూఢిల్లీ : తెలంగాణలో రాబోయే యాసంగిలో ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రం బియ్యం కొనదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పీయూష
Telangana | కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల భేటీ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ధాన్యం సేకరణపై చర్చించారు. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీకి
న్యూఢిల్లీ : తెలంగాణలో యాసంగిలో పండించే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులకు స్పష్టం చేశారు. ద�
Telangana Ministers | తెలంగాణ రాష్ట్ర వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో మాట్లాడేందుకు రాష్ట్ర మంత్రుల్లో చాలా మంది ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి