Telangana | కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్తో శుక్రవారం రాత్రి తెలంగాణ మంత్రుల బృందం భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఎంపీ�
తేల్చి చెప్పిన కేంద్రం ఏడాది ధాన్యం సేకరణ షెడ్యూలుపై అదే నాన్చుడు కేంద్ర మంత్రులు గోయల్, తోమర్తో రాష్ట్ర బృందం భేటీ ధాన్యం కొనుగోలుపై ఏడాది టార్గెట్కు సానుకూలం వచ్చే ఏడాది నుంచి దేశమంతా అమలు రాష్ట్ర
Telangana Ministers | కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పీయూష్ గోయల్తో ఈ బృందం సమావేశమైంది.
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బిడ్డింగ్లో తుది విజేతను నిర్ధేశిత ప్రక్రియను అనుసరించి ఎంప�
ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని సేకరించండి విదేశాలకు ఎగుమతినీ పరిశీలించండి పుష్కలంగా నీటితో పెరిగిన సాగు ధైర్యంగా సాగుచేస్తున్న తెలంగాణ రైతు కేంద్రమంత్రి గోయల్తో కేసీఆర్ పంటమార్పిడిపై పరిశీలించాలన్న క�
PLI scheme | టెక్స్టైల్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకానికి మరిన్ని అంశాలను జోడించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. అప్పుడే టెక్స�
భారత వాయుసేన అవసరాల కోసం సీ-295 ఎండబ్ల్యూ రకానికి చెందిన 56 రవాణా విమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం ఆమోదముద్ర వేసింది. ఇందుల�
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ ఇవాళ కొత్త స్కీమ్కు ఆమోదం తెలిపింది. టెక్స్టైల్ రంగంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక స్కీమ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద అయిదేళ్ల పాటు టెక్స్టైల్స్ రంగాన�
న్యూఢిల్లీ: పార్లమెంటులో తొలిసారి పాత సంప్రదాయానికి విపక్షాలు తూట్లు పొడిచాయని రాజ్యసభ నాయకుడు పియూష్ గోయల్ ఆరోపించారు. కొత్త కేబినెట్ ఏర్పడినప్పుడు లేదా పునర్నిర్మాణం జరిగినప్పుడు మంత్రులను పార్లమె
న్యూఢిల్లీ: రాజ్యసభలో పియూష్ గోయల్ లీడర్ ఆఫ్ ద హౌజ్గా వ్యవహరించానున్నారు. తేవర్చంద్ గెహ్లాట్ను కర్ణాటక గవర్నర్గా నియమించిన తర్వాత ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఆ బాధ్యతలను స
పీయూష్ గోయల్ | కేంద్ర టెక్స్టైల్ మంత్రిగా పీయూష్ గోయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన స్మృతి ఇరానీ ఆయనకు బాధ్యతలు అప్పగించి,
న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్ త్రైమాసంలో రికార్డు స్ధాయిలో దేశ ఎగుమతులు 9500 కోట్ల డాలర్లకు ఎగబాకాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు. ఇంజనీరింగ్, రైస్, మెరైన్
ఢిల్లీ ,జూన్ 20: రైల్వే స్టేషన్లలో ప్రజలకువైఫైసౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చే బాధ్యతను రైల్ టెల్ కు రైల్వే శాఖ అప్పగించింది. డిజిటల్ సౌకర్యాల కల్పనకు రైల్వే ప్లాట్ఫామ్ను వేదికగా చేయాలన్న లక్ష్యంతో ఈ వ్
పట్టాలెక్కనున్న శతాబ్ది, దురంతో ట్రైన్లు | దేశంలో రెండోదశ వ్యాప్తితో పెద్ద ఎత్తున రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో నిలిపివేసిన సర్వీసులను మళ్లీ రైల్వేశాఖ పట్టాలెక్కి
తిరుపతి,జూన్ 13: కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుక�